విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలోని మధురవాడ జోన్లో ఉన్న 5, 6 వార్డుల ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించనుంది. సాయిరాం కాలనీ కొండపై రూ.3.5 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కొత్త...
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలో ప్రారంభించబోతోంది. దీనికి కౌంట్డౌన్ మొదలైంది. నాలుగు నుంచి ఐదు నెలల్లో ఎయిర్పోర్ట్ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు కనెక్టివిటీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది....