ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలకమైన సంక్షేమ నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో భూమిలేని నిరుపేదలకు అందిస్తున్న పింఛన్లను, ఆ కుటుంబాల్లో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన మైనర్ పిల్లలకు కూడా వర్తింపజేయాలని నిర్ణయించింది. ఇందుకోసం నిబంధనలను...
గన్నవరం విమానాశ్రయానికి విద్యుత్ సరఫరా చేయడానికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఒక కొత్త విద్యుత్ సబ్ స్టేషన్ను ప్రారంభించారు. ఈ సబ్ స్టేషన్ విమానాశ్రయానికి మరియు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేస్తుంది....