ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు రైల్వే మరో మంచి వార్త ఇచ్చింది. రాష్ట్రం మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు వస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మీదుగా రెండు అమృత్ భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు మూడో రైలు...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీధి వ్యాపారులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు నెలకు రూ.25 వేల జీతం పొందే ఉద్యోగులకు మాత్రమే పరిమితమైన క్రెడిట్ కార్డు సౌకర్యాన్ని ఇప్పుడు వీధి వ్యాపారులకు కూడా విస్తరించింది....