కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల నియామక విధానాన్ని మరింత స్పష్టంగా, సులభంగా మార్చేలా జోనల్ నిబంధనల్లో సవరణలు చేసింది. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్–1975ను సవరిస్తూ రాష్ట్రంలోని 26 జిల్లాలను ఆరు...
శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజనాసుపత్రిలోని న్యూరో విభాగంలో బ్రెయిన్స్ట్రోక్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. రోజూ ఆసుపత్రికి వచ్చే న్యూరో ఓపీ రోగుల్లో ఎక్కువమంది స్ట్రోక్ సమస్యతో బాధపడుతున్నారని వైద్యులు వెల్లడిస్తున్నారు. అయితే సరైన సమయంలో ఆసుపత్రికి తీసుకువస్తే,...