ఆంధ్రప్రదేశ్కు మరో ప్రతిష్టాత్మక గుర్తింపు దక్కింది. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును, ముఖ్యంగా పెట్టుబడుల ఆకర్షణలో తీసుకున్న సంస్కరణలను గౌరవిస్తూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ఎకనామిక్ టైమ్స్...
ఆంధ్రప్రదేశ్లోని రైతులకు సంక్రాంతి కానుకగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద శుభవార్తను అందించింది. వ్యవసాయదారుల్లో భూసంబంధిత ఇబ్బందులు తొలగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 21 లక్షల కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను సంక్రాంతి నాటికి రైతుల చేతుల్లోకి...