Andhra Pradesh2 weeks ago
ఫుట్పాత్లపై అభాగ్యుల బతుకులు.. ప్రభుత్వ నిర్లక్ష్యంపై హైకోర్టు ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాష్ట్రంలో రాత్రివేళ ఫుట్పాత్లపై నిద్రిస్తున్న నిరాశ్రయులు, అనాథల పరిస్థితిని గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యం చూపడం పై అసహనం వ్యక్తం చేసిన కోర్టు, నిరాశ్రయులకు ఆశ్రయం...