హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ)లో 2025–26 విద్యా సంవత్సరానికి పీహెచ్డీ అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నట్లు వీసీ ప్రొఫెసర్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పీహెచ్డీ ప్రవేశాలకు సంబంధించిన...
ఆంధ్రప్రదేశ్లో అమరావతిపై టీవీ ఛానల్లలో జర్నలిస్టు చేసిన వ్యాఖ్యల చుట్టూ వివాదం చెలరేగుతున్న వేళ, వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి మరింత తీవ్ర వ్యాఖ్యలతో రగడ సృష్టించారు. అమరావతిలో నిరసనలు చేసిన మహిళలను ‘సంకర...
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు లొంగిపోవడం వెనుక పథకం ఉందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అమెరికాలో ప్రభాకర్ రావుకు కేసీఆర్ కుటుంబంతో...
లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, ఇప్పటివరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO)గా వ్యవహరించిన వీరు, భారత డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (స్ట్రాటజీ)గా నియమితులయ్యారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆయన భారత...
ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ పథకం పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.176.35 కోట్ల నిధులను విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల రెండు విడతల్లో నిధులను మంజూరు చేసిన విషయం...
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (EC) ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రతో పాటు గుజరాత్ ఎన్నికల్లో పోలైన ఓటరు...
మేఘాలయలో హనీమూన్కు వెళ్లి, కిరాయి రౌడీలతో భర్తను చంపించిన ఓ భార్య ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ మధ్య కాలంలో ప్రియుళ్ల కోసం భర్తలను బలిగొనే ఘటనలు పెరిగిపోతున్నాయని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు....
స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ ఇటీవల చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. తన భార్యతో ఉన్న ఓ ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ, “TIME...
సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు వ్యవహారంపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. కొమ్మినేని శ్రీనివాసరావు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ, ఆయన తనపై విమర్శలు చేస్తున్నారన్న...
మహారాష్ట్రలోని ముంబ్రా వద్ద లోకల్ రైలులో జరిగిన ఘోర ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనలో భారీ రద్దీ కారణంగా కొంతమంది ప్రయాణికులు రైలు నుంచి జారి పట్టాలపై పడిపోయారు. ఈ ప్రమాదంలో పలువురు...