అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో పోలీసులు నిందితుడు నరేశ్ను అరెస్టు చేసి కేసును ఛేదించారు. ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు కీలక వివరాలను వెల్లడించారు. పోలీసుల విచారణలో తేలిన విషయాల ప్రకారం, బాధితురాలైన...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సజ్జల అనుచిత వ్యాఖ్యలు, మహిళలను అవమానించే విధంగా మాట్లాడటం ద్వారా వైసీపీ నీతి లోపాన్ని బహిర్గతం చేస్తున్నారని ఆమె...
ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లా ప్రకృతి రమణీయతకు చిరస్థాయిగా నిలిచిన గమ్యస్థానం. చుట్టూ ఆకర్షణీయమైన కొండలు, వాటిని తడమగల మేఘాలు, పచ్చని అడవులతో కూడిన వాతావరణం ఈ జిల్లా సొంతం. ఈ అద్భుత సౌందర్యాన్ని ప్రముఖ...
హైదరాబాద్ నగరంలో ఆషాఢ బోనాలను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ మేరకు మంత్రి కొండా సురేఖ మంగళవారం బోనాల సన్నాహాలపై రివ్యూ సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని...
ఆదిలాబాద్ జిల్లా, యపల్గూడలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు బడిబాట కార్యక్రమం చేపట్టిన ఉపాధ్యాయులకు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. స్థానికంగా ఓ సామాన్యుడు...
హైదరాబాద్ నగరంలోని విద్యార్థులకు ముఖ్య సమాచారం. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) స్టూడెంట్ బస్ పాస్ ధరలను పెంచినట్లు ప్రకటించింది. కొత్త ధరల ప్రకారం, నెలవారీ బస్ పాస్ రూ.600, మూడు నెలలకు...
దేశవ్యాప్తంగా కరోనా కేసులు మరోసారి భారీగా పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం, గత 24 గంటల్లో 324 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా కర్ణాటకలో 136, గుజరాత్లో 129,...
జలియన్ వాలాబాగ్ మారణకాండ నేపథ్యంలో కోర్టు కథాంశంతో రూపొందిన బాలీవుడ్ చిత్రం ‘కేసరి చాప్టర్ 2’ ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం జూన్...
హైదరాబాద్లోని మియాపూర్ ఆర్టీసీ-1 డిపో నుంచి పుణ్యక్షేత్రాలకు ప్రతి శని, ఆదివారం ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు డిపో మేనేజర్ మోహన్ రావు తెలిపారు. ఈ సర్వీసుల ద్వారా భక్తులు వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం...
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో సోమవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదే సమయంలో విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం జిల్లాల్లో కూడా మంగళవారం ఉదయం నుంచి వర్షం కొనసాగుతోంది. ఈ భారీ వర్షాల కారణంగా...