మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మితమవుతున్న ‘8 వసంతాలు’ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం దేశవ్యాప్తంగా వెతికినట్లు నిర్మాత రవిశంకర్ వెల్లడించారు. దర్శకుడు ఫణీంద్ర ఆలోచన మేరకు క్లాసికల్ డాన్స్ మరియు మార్షల్ ఆర్ట్స్లో నైపుణ్యం...
విమానయాన రంగంలో సంభవిస్తున్న ఘటనలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా, ఇండిగోకి చెందిన రెండు విమానాల్లో రెండు విభిన్న సంఘటనలు చోటు చేసుకున్నాయి. గోవా నుంచి లక్నోకి వెళ్తున్న ఇండిగో విమానంలో మధ్యాహ్న సమయంలో తీవ్ర...
ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన మద్యం కుంభకోణం కేసులో నిందితుల రిమాండ్ను ఏసీబీ కోర్టు జూలై 1వ తేదీ వరకు పొడిగించింది. ఇవాళ్టితో రిమాండ్ గడువు ముగియడంతో నిందితులను కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో కసిరెడ్డి, చాణక్య,...
సిక్కు సామ్రాజ్య వ్యవస్థాపకుడు మహారాజా రంజిత్ సింగ్ వర్ధంతి సందర్భంగా పాకిస్థాన్కు ఎలాంటి యాత్రలు నిర్వహించకూడదని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (SGPC) స్పష్టం చేసింది. ఈనెల జూన్ 29న జరిగే వర్ధంతికి ఏ ఒక్క...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు. ఆయన కొలంబోకి ప్రయాణించేందుకు బయల్దేరగా, ఇప్పటికే జారీ చేసిన లుకౌట్ నోటీసుల నేపథ్యంలో పోలీసులు ఆయనను విమాన ప్రయాణం నుంచి...
ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా భారీ మిస్సైల్ దాడికి తెగబడ్డది. నేడు జరిగిన ఈ ఘటనలో కనీసం 14 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 55 మందికిపైగా గాయపడినట్లు ‘కీవ్ ఇండిపెండెంట్’ వార్తా సంస్థ తెలిపింది....
రైతులపట్ల తన గౌరవాన్ని మరోసారి చాటిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, నిన్న జయశంకర్ అగ్రి వర్సిటీలో జరిగిన రైతునేస్తం సభలో వృద్ధ రైతు దంపతులతో దిగిన ఫొటోను ఎక్స్ (ట్విట్టర్) లో షేర్ చేస్తూ...
బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గుతుండటంతో వినియోగదారులకు ఊరట లభించింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,140 తగ్గి ₹1,00,370కి చేరింది. అలాగే, 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు...
ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరం ప్రారంభంతో కూకట్పల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో కిక్కిరిసిపోయింది. ఇప్పటికే భారీగా అడ్మిషన్లు పూర్తి కావడంతో, మరికొందరు ప్రాసెస్ కోసం వేచి చూస్తున్నారని కళాశాల ప్రిన్సిపల్ వెంకటయ్య తెలిపారు. గతేడాదితో పోలిస్తే...
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, భారత్ ఎటువైపు నిలుస్తుందన్న జాతీయ, అంతర్జాతీయ చర్చ ప్రారంభమైంది. 1950ల నుంచే భారత్ ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ వస్తోంది. వాణిజ్య సంబంధాల్లో ఇరాన్ కీలక...