 
												 
																									 
												 
																									 
												 
																									 
												 
																									 
												 
																									 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
															 
															 
																															ఇంజినీరింగ్ పూర్తి చేసిన తరువాత కొందరు ఉద్యోగాల్లో స్థిరపడిపోతారు, మరికొందరు వ్యాపారాల్లో బిజీ అయిపోతారు. కానీ విద్యను కొనసాగించాలని, ప్రత్యేకంగా ఎంటెక్ వంటి ఉన్నత చదువులు పూర్తిచేయాలని చాలామందికి కోరిక ఉంటుంది. అలాంటి వారికే ఇప్పుడు...
 
															 
															 
																															హైదరాబాద్ నగరంలో దొంగల దౌర్జన్యం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. తాజా ఘటనలో, ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓయూ కాలనీలో భారీ చోరీ జరిగింది. స్వప్న అనే మహిళ ఇంట్లో 43...
 
															 
															 
																															జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు దగ్గర పడుతుండటంతో అక్కడి రాజకీయ వేడి రోజుకో మెట్టు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి సంచలన ఆరోపణలు చేశారు. ఆమె మాటల్లో, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలుపు తథ్యమనే విషయాన్ని...
 
															 
															 
																															ప్రతీ సంవత్సరం ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ పురస్కారాల ప్రకటన ప్రారంభమవుతుంది. ఈ ఏడాది మెడిసిన్ (వైద్య) విభాగంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి కట్టబెట్టారు. నోబెల్ జ్యూరీ ప్రకారం, శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ...
 
															 
															 
																															ఫెస్టివల్ సీజన్లో సైబర్ మోసాలు పెరుగుతున్నాయి. పండుగ కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుని అత్యాధునిక సైబర్ మోసాలను క్విక్ హీల్ టెక్నాలజీస్ లిమిటెడ్ గుర్తించింది. వినియోగదారులు, వ్యాపార సంస్థలకు హెచ్చరికగా ఈ సైబర్ సెక్యూరిటీ అడ్వైజరీని జారీ...
 
															 
															 
																															బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025 కోసం ఎలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేయడం ప్రారంభించింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు విజ్ఞాన్ భవన్ లో పాలింగ్ షెడ్యూల్ ప్రకటించబడింది. ఈ ప్రకటన రెండు రోజుల ఎన్నికల...
 
															 
															 
																															హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులపై హెచ్చరిక జారీ చేసింది. తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం, రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది....
 
															 
															 
																															టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య ఇప్పటివరకు రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామాలతో ఫ్యాన్స్ను మెప్పించినా, ఈసారి మాత్రం సరికొత్త మాస్ మాస్ మాస్ ఫ్లేవర్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఆయన టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం...
 
															 
															 
																															అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లె నియోజకవర్గంలోని అమ్మవారి హుండీలో, భక్తులు వేసిన కానుకల లెక్కింపులో ఓ ఆశ్చర్యకర నాణెం బయటపడింది. ఇది ఎప్పటికీ మరవలేని సంఘటనగా నిలుస్తోంది. గంగైకొండ చోళ పురాన్ని పాలించిన రాజేంద్ర చోళుడి...
 
															 
															 
																															ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల వర్షం కొనసాగుతోంది. ఈసారి అదానీ గ్రూప్కు చెందిన అంబుజా సిమెంట్స్ లిమిటెడ్, విశాఖపట్నం సమీపంలోని గంగవరం పోర్టులో ఓ సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ స్థాపనకు సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాజెక్ట్కు సంబంధించి...