హెడింగ్లేలో టీమ్ ఇండియాతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సాయి సుదర్శన్ తన అరంగేట్రం చేస్తున్నాడు. భారత జట్టు: జైస్వాల్, రాహుల్, సాయి సుదర్శన్, గిల్ (కెప్టెన్), పంత్...
ఆపరేషన్ సిందూర్ అనంతరం జరిగిన పరిణామాలపై పాకిస్థాన్ డిప్యూటీ ప్రధానమంత్రి ఇషాఖ్ దార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక టెలివిజన్ కార్యక్రమంలో ఆయన నిజాలను బయటపెట్టారు. ఇషాఖ్ దార్ మాట్లాడుతూ, “మేము దాడికి సిద్ధమయ్యేలోపే భారత్...
ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఎడ్సెట్-2025) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలో 99.42 శాతం ఉత్తీర్ణత రేటు నమోదైనట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన ట్వీట్లో తెలిపారు. మొత్తం 17,795 మంది...
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని కమిషనర్ అవినాశ్ మహంతి వెల్లడించారు. పరీక్షల నేపథ్యంలో శాంతియుత వాతావరణం కొనసాగేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపారు....
టెల్ అవీవ్లోని ఇజ్రాయెల్ బలగాలు తమపై ఇరాన్ నుండి వచ్చిన క్లస్టర్ బాంబులతో ఉన్న క్షిపణిని ప్రయోగించినట్టు ఆరోపిస్తూ, దీన్ని తొలి సారి జరగిన దాడిగా పేర్కొన్నారు. ప్రకటన ప్రకారం, ఈ క్షిపణిలోని బాంబులు 7...
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నగరం త్వరలోనే ఐటీ రంగంలో కీలక కేంద్రంగా మారనుంది. ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ విశాఖలో ₹1,5822.98 కోట్ల విలువైన భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా...
తెలంగాణలోని ఫోన్ ట్యాపింగ్ కేసులో ముద్దాయిగా ఉన్న మాజీ పోలీస్ అధికారి ప్రభాకర్ రావు ఇవాళ మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. నిన్న సుమారు తొమ్మిది గంటలపాటు ప్రశ్నించినా, ఆయన సరైన సమాధానాలు ఇవ్వకుండా దాటవేసినట్లు...
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, కేంద్ర మంత్రి బండి సంజయ్ను లక్ష్యంగా చేసుకుని గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిపినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో సంజయ్కు...
భాషా బరాటాలతో, యతిప్రాసల పరోటాలతో వినేవాళ్లను ఆహ్లాదపరచే రచనలు లెజెండరీ దర్శకుడు జంధ్యాల ప్రత్యేకత. చదవడానికి చికాకుగా అనిపించినా, వినడానికి చమత్కారంగా అనిపించే ఆయన మాటలు తెలుగు ప్రేక్షకుడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. స్వచ్ఛమైన హాస్యం,...
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, సైన్స్ & టెక్నాలజీ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్, నేటితో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రగతి నివేదిక విడుదల చేశారు....