తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఒకవైపు సన్నాహాలు చేస్తుండగా, ఈ అంశంపై హైకోర్టు ఇవాళ (జూన్ 23, 2025) విచారణ జరపనుంది. నల్గొండ జిల్లాకు చెందిన మాజీ సర్పంచ్లు దాఖలు చేసిన పిటిషన్పై...
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ముఖ్యమైన సమాచారం వెల్లడించింది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ. 300) టికెట్లను రేపు, జూన్ 24, 2025 ఉదయం...
చైనాకు చెందిన నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ (NUDT) దోమ సైజులో అత్యాధునిక డ్రోనును రూపొందించింది. ఈ సూక్ష్మ డ్రోన్ రహస్య సైనిక కార్యకలాపాలను గుర్తించడంతో పాటు, గూఢచర్యం మరియు సున్నితమైన వాతావరణాల్లో నిఘా...
ఇరాన్పై అమెరికా దాడుల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సన్నిహితుడు, రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రీ మెద్వెదేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లో న్యూక్లియర్ వెపన్స్ తయారీ కార్యక్రమం కొనసాగుతోందని, ఆ...
మల్కాజిగిరి రాజకీయ వేదికపై మరోసారి వివాదం రగిలింది. సఫీల్గూడ కట్టపై బీసీ మహనీయుల విగ్రహాల ఏర్పాటు విషయంలో బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తాను...
జోగులాంబ గద్వాల జిల్లాలో పెళ్లైన కేవలం నెల రోజులకే భర్తను హత్య చేసిన దారుణ ఘటన సంచలనం రేపింది. గద్వాలకు చెందిన తేజేశ్వర్కు, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకు చెందిన ఐశ్వర్యకు మే 18న వివాహం జరిగింది. జూన్...
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా గుంటూరు ఏటూకూరు బైపాస్ వద్ద జరిగిన ఒక విషాద ఘటనలో సింగయ్య అనే వ్యక్తి వాహనం ఢీకొని మృతి చెందిన విషయం...
అమెరికా తమ దేశ న్యూక్లియర్ స్థావరాలను ధ్వంసం చేయడాన్ని ఇరాన్ అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని, ఈ నేపథ్యంలో తాను నేడు మాస్కోకు వెళ్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ వెల్లడించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో...
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) గత ఏడాది జూలై 19న ఏర్పడిందని, అంతకు ముందు నిర్మితమైన నివాస ప్రాంతాలు లేదా అనుమతులతో నిర్మాణ దశలో ఉన్న భవనాలపై ఎలాంటి చర్యలు...
తెలంగాణ రాష్ట్రంలో ‘రప్ప రప్ప’ అంటూ రచ్చ సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ గతంలో రెండు సార్లు ప్రజలను మోసం చేసిందని, ఇకపై రాష్ట్రంలో షో...