 
												 
																									 
												 
																									 
												 
																									 
												 
																									 
												 
																									 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
															 
															 
																															తెలంగాణా రాష్ట్రం కోనసీమ జిల్లా రాయవరంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. లక్ష్మీ గణపతి ఫైర్ వర్క్స్ బాణాసంచా తయారీ కేంద్రంలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఆరుగురు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటనలో మరికొంతమందికి...
 
															 
															 
																															తెలంగాణలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదిగ సామాజిక వర్గానికి 18 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిన డిమాండ్ మాదిగ నేతల నుండి కాంగ్రెస్ పార్టీకి వ్యక్తం చేయబడింది. మాదిగ నాయకులు టీపీసీ చీఫ్ మహేశ్ కుమార్...
 
															 
															 
																															తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి ఏపీ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సిఫార్సుల ప్రకారం రూ.15 లక్షల జరిమానా విధించిన విషయం మీడియా ద్వారా వ్యాపించాయి. అలాగే, రూ.26 కోట్లు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చినట్లు...
 
															 
															 
																															2025 నోబెల్ రసాయన శాస్త్ర బహుమతిని సుసుము కిటగావా (జపాన్), రిచర్డ్ రాబ్సన్ (ఆస్ట్రేలియా), ఒమర్ యాఘీ (అమెరికా) గెలుచుకున్నారు. వీరికి ఈ గౌరవం మెటల్-ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ (MOFs) అభివృద్ధికి అందింది. MOFsను ఉపయోగించి నీటి...
 
															 
															 
																															పంజాబీ సినీ, సంగీత ప్రపంచాన్ని విషాదంలో ముంచిన ఘటన ఇది. ప్రముఖ పంజాబీ గాయకుడు, నటుడు రాజ్వీర్ జవందా అక్టోబర్ 8, 2025 (బుధవారం) ఉదయం 10:55 గంటలకు చండీగఢ్లోని ఫోర్టిస్ హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు....
 
															 
															 
																															హర్యానా కేడర్ ఐపీఎస్ అధికారి వై. పూరణ్ కుమార్ మంగళవారం మధ్యాహ్నం చండీగఢ్ లోని సెక్టార్ 11 లోని తన ఇంటిలో తుపాకీ గాయంతో మరణించారు. చండీగఢ్ పోలీసులు వెంటనే ఆయన ఇంటికి చేరి సంఘటన...
 
															 
															 
																															అక్టోబర్ 6, 2025న హమాస్ మరియు ఇజ్రాయెల్ ప్రతినిధులు ఈజిప్టులో మధ్యస్తుల ద్వారా చర్చలు ప్రారంభించారు. ఈ చర్చల ఉద్దేశ్యం, రెండు సంవత్సరాలుగా సాగుతున్న గాజా యుద్ధాన్ని ముగించడం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకారం,...
 
															 
															 
																															తెలంగాణలో రాజకీయం వేడెక్కుతుంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ కీలకంగా అడుగులు వేస్తోంది. గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ డైరెక్షన్తో కేటీఆర్, హరీశ్ రావు కలిసి మైదానంలోకి దిగారు. డివిజన్ల వారీగా సమావేశాలు, క్యాడర్ను...
 
															 
															 
																															ఈ దీపావళికి ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించేందుకు వస్తోంది మరో పక్కా ఫన్ రైడ్ – మిత్ర మండలి. ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం., వెన్నెల కిషోర్, సత్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హాస్య చిత్రం...
 
															 
															 
																															హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, కొత్తగా బాధ్యతలు చేపట్టిన సీపీ వీసీ సజ్జనార్ వాహనదారులకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ప్రత్యేకించి క్యాబ్, ఆటో, బైక్ టాక్సీ డ్రైవర్ల నిర్లక్ష్యాన్ని...