అమెరికాలో మళ్లీ కోవిడ్ వేవ్ ఊపందుకుంది. తాజా సమాచారం ప్రకారం, దేశంలోని సుమారు 25 రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) వెల్లడించింది. ప్రస్తుతం NB.1.8.1 అనే...
గత 25 ఏళ్లలో వెండి ధరలు భారత మార్కెట్లో భారీగా పెరిగిపోయాయి. 2000వ సంవత్సరంలో కేవలం రూ.7,900కు లభించిన కేజీ వెండి, ఇప్పుడు దాదాపు 16 రెట్లు పెరిగి రూ.1,24,000కు చేరుకుంది. సామాన్య వినియోగదారుల నుంచి...
ప్రకృతి వైపరీత్యాలు లేదా మానవ కల్పిత అపాయాల సమయంలో ప్రజలకు ముందస్తు హెచ్చరికలు అందించేందుకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NDMA) మొబైల్ ఫోన్లకు అలర్ట్ మెసేజ్లు పంపిస్తోంది. ఇది దేశవ్యాప్తంగా నడుస్తున్న టెస్టింగ్ ప్రక్రియలో...
తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రానికి యూరియా సరఫరా కోటా పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రకటించారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనలో అపశృతి తప్పింది. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు రావడంతో వైసీపీ నేతలు రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తీవ్ర అసౌకర్యం కలిగింది. జగన్ను దగ్గరగా చూడాలని, ఆయనతో...
బిహార్ రాజధాని పట్నా నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానానికి విమానాశ్రయం దగ్గరే అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే విమానాన్ని పక్షి ఢీకొనడంతో సాంకేతిక లోపం ఏర్పడింది. ఈ ఘటనను...
ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడికి మార్గం సుస్పష్టమైంది. దేశంలోనే అతిపెద్ద ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ (PCB) తయారీ కేంద్రాన్ని రాష్ట్రంలో నెలకొల్పేందుకు Syrma SGS Technology ముందుకు రావడంతో పరిశ్రమల రంగంలో కీలక అడుగు పడనుంది. ఈ...
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి చిత్తూరు పర్యటనకు ఇవాళ ఉదయం బయలుదేరారు. కొద్దిసేపట్లో ఆయన చిత్తూరు జిల్లాలో అడుగుపెట్టనున్నారు. ఈ పర్యటనలో భాగంగా బంగారుపాళెం మార్కెట్ యార్డును జగన్ పరిశీలించనున్నారు....
కడప జిల్లా గండికోట మండలంలోని కొట్టలపల్లి గ్రామానికి సెల్ టవర్ రూపంలో వెలుగు వచ్చేసింది. గతం వరకు నెట్వర్క్ సదుపాయం లేకుండా బయటి ప్రపంచంతో సంబంధం కోల్పోయినట్లు ఉన్న ఈ గ్రామానికి ఇప్పుడు మౌలిక వసతులు...
భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్ నోటుతో ప్రారంభమయ్యాయి. భారత్-అమెరికా ట్రేడ్ డీల్ చర్చలు మార్కెట్లను ఊగిసలాటలోకి నెట్టిాయి. ప్రారంభ ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ 16 పాయింట్లు లాభపడి 83,458 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ...