స్పై యాక్షన్ థ్రిల్లర్గా భారీ అంచనాలు నెలకొల్పుకున్న ‘వార్ 2’ సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో, ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి సోషల్ మీడియాలో ఊహాగానాలు ఊపందుకున్నాయి. విజయవాడలో ఈ...
బోగస్ పెన్షన్లను అడ్డుకునేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పెన్షన్ పొందాలంటే లబ్ధిదారులు ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని అనుసరించాల్సిందే. ఈ నూతన విధానం ద్వారా నిజమైన లబ్ధిదారులను గుర్తించి, నకిలీగా పెన్షన్ తీసుకుంటున్న వారిని...
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. నాలుగు నెలల క్రితం కానిస్టేబుల్ను ప్రేమ వివాహం చేసుకున్న సౌమ్య కశ్యప్ అనే మహిళ, అత్తింటి వేధింపులు భరించలేక సూసైడ్...
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే శారద నవరాత్రి ఉత్సవాలకు తేదీలు ఖరారయ్యాయి. ఈ సంవత్సరం సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు మొత్తం 11 రోజుల పాటు ఉత్సవాలు వైభవంగా...
తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా ఓమలూరులో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అటవీ ప్రాంతాల్లో గబ్బిలాలను వేటాడి వాటి మాంసాన్ని అక్రమంగా సేకరించిన గ్యాంగ్ను పోలీసులు పట్టుకున్నారు. నాటు తుపాకులతో గబ్బిలాల వేట సాగిస్తున్న ఇద్దరిని...
ఇంగ్లాండ్తో జరిగిన నాలుగో టెస్టులో ఆటను డ్రాగా ముగించే అంశంపై తొలుత విభేదించినట్టు భారత టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ వెల్లడించాడు. “జడేజా, వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా ఆడారు. వాళ్లు ఇద్దరూ 90 పరుగుల వద్ద...
తెలంగాణలో రాజకీయ వేడి ఎక్కుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై పలువురు కాంగ్రెస్ శ్రేణులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశాయి. ఈ క్రమంలో హైదరాబాద్...
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వర్గాల్లో కలకలం రేపిన అంశంపై తాజాగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందన వెలువరించారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఆయనపై పోలీసులు నమోదు చేసిన కేసులో...
వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో వాతావరణంలో తేమ స్థాయులు పెరుగుతున్నాయి. దీనివల్ల హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లు వేగంగా వ్యాపించే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ సీజన్లో శరీరాన్ని రోగనిరోధకంగా ఉంచుకోవడం అవసరమని సూచిస్తున్నారు. తాగునీరు...
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తన ప్రజాదరణను చాటారు. గ్లోబల్ లీడర్స్పై మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన తాజా సర్వేలో ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా మోదీ నిలిచారు. జూలై 4 నుండి 10 వరకు నిర్వహించిన...