రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా అసభ్య వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఘటనకు ముందే ప్రధాని జమ్మూ కశ్మీర్ పర్యటనను రద్దు చేశారంటూ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై స్పందించిన నడ్డా,...
దేశవ్యాప్తంగా ఉన్న 654 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2026-27 విద్యాసంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువు ఆగస్టు 13 వరకు పొడిగించారు. ముందు గడువు ఇవాళ ముగియాల్సి ఉండగా, దానిని మరలా పెంచారు. ప్రస్తుతం...
భారత దళాల ప్రతీకార దాడులతో పాక్ వెన్ను వణికిపోయిందని, యుద్ధం ఆపేయాలని మన డీజీఎంఓను పాకిస్థాన్ కలవడం జరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభలో వెల్లడించారు. “దయచేసి మాపై దాడులు చేయకండి, మేము ఇప్పటికే తీవ్రంగా...
ఐపీఎల్ 2026 ముందు మాజీ చాంపియన్ జట్టు KKRకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్ తన పదవికి రాజీనామా చేశారు. 2022లో కోచ్గా బాధ్యతలు చేపట్టిన ఆయన, 2024...
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల సమయంలో తానే యుద్ధం ఆపేందుకు కారణమన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ‘ఆపరేషన్ సిందూర్’ ముగించమని ఏ దేశాధినేత కూడా తనను కోరలేదని లోక్సభలో...
పాకిస్థాన్ అంశంపై కాంగ్రెస్ తీసుకుంటున్న వైఖరిని ప్రధాని మోదీ తీవ్రంగా విమర్శించారు. “సర్జికల్ స్ట్రైక్స్ సమయంలో కూడా కాంగ్రెస్ నేతలు సందేహాలు వ్యక్తం చేశారు. పైలట్ అభినందన్ పాకిస్థాన్ చేతుల్లో ఉన్నప్పుడు, ‘అతన్ని ఎలా తీసుకురావచ్చో...
ఆధార్ కార్డులో పేర్లు, జన్మతేది వంటి వివరాల్లో పొరపాట్లు ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి కొంతకాలంగా పలు ప్రాంతాల్లో ఆధార్ మేళాలు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో...
భారత దేశం ఆయుధ పరంగా ఎంత శక్తివంతంగా ఉన్నా, దాని లక్ష్యం శాంతి సాధనమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశ భద్రత మెరుగ్గా ఉండగానే విజ్ఞానపరమైన పురోగతికి అవకాశం కలుగుతుందని ఆయన తెలిపారు. “భారత...
హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తన రాజకీయ భవిష్యత్పై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీకి మాత్రమే రాజీనామా చేశానని, ఎమ్మెల్యేగా కొనసాగుతున్నానని స్పష్టం చేశారు. “బీజేపీ నా ఇల్లు… పార్టీ అధిష్ఠానం పిలిస్తే...
ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి తేదీ ఖరారైంది. ఆగస్టు 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ ప్రక్రియ ఆగస్టు 31 వరకు అన్ని...