తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో చంద్రబాబును “ప్రోగ్రెసివ్ సీఎం” గా పేర్కొంటూ, సిస్టమ్ ఎలా నడిపించాలో, బ్యూరోక్రాట్లతో ఎలా సమర్థంగా పని చేయించుకోవాలో ఆయన నుంచి నేర్చుకుంటున్నానని తెలిపారు. ప్రజల కోసం...
వారణాసి, ఉత్తరప్రదేశ్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో రూ.2,200 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, భవిష్యత్ ప్రణాళికలపై మోదీ తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. వారణాసిని ఆధునీకరించిన పర్యాటక...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. “సింగపూర్ ఎందుకు వెళ్లారో కూడా చెప్పలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారు....
హైదరాబాద్లో రోప్వే వ్యవస్థకు సంబంధించిన ప్రతిపాదనలు మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. నగర పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని భావిస్తున్న ఉజ్జా (TSTDC) అధికారులు, ఈ ప్రతిపాదనపై చర్చలు ప్రారంభించారు. గోల్కొండ కోట నుంచి కుతుబ్...
భారత ఆయిల్ రిఫైనరీలు రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్న తమ విధానాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశాయి. ధరలు, ఆయిల్ గ్రేడ్, రవాణా వ్యయం, ఇతర ఆర్థిక పరిస్థితులను బట్టి రష్యా సప్లైపై ఆధారపడతామని...
సికింద్రాబాద్ బండిమెట్ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో సంచలనకారక ఘటన చోటు చేసుకుంది. ఖరీదైన కారులో వచ్చిన ఓ ముఠా, మోండా మార్కెట్ పరిసర ప్రాంతాల్లో రెక్కీ చేసిన తర్వాత రోడ్డుపై ఉన్న ఆవుపై మత్తు...
పాకిస్థాన్ క్రిప్టో కౌన్సిల్ మరియు అమెరికాకు చెందిన వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ (WLF) మధ్య మే నెలలో ఒక కీలక ఒప్పందం కుదిరింది. బ్లాక్చెయిన్ టెక్నాలజీని పాక్ ఆర్థిక వ్యవస్థలో ప్రవేశపెట్టడం, డిజిటల్ ఫైనాన్స్ను విస్తరించడం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అమలులో ఉన్న బార్ పాలసీ ఈనెల 31తో ముగియనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలసీ తయారీకి రంగం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం మంత్రి కొల్లు రవీంద్ర...
ఇటీవల అంతరిక్ష ప్రయాణం చేసిన శుభాంశు శుక్లా భూమిపై సాధారణ జీవితం గడపడం ఎంత కష్టమో వివరించారు. భారత్ తరఫున అంతరిక్ష కేంద్రానికి వెళ్లి విజయవంతంగా ప్రయాణం ముగించుకున్న ఆయన, ఇప్పుడు భూమిపై సాధారణ జీవన...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేవలం 20 నెలల వ్యవధిలోనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి...