గుంటూరు జిల్లా కేంద్రంలో జరిగిన “చాయ్ పే చర్చ” కార్యక్రమంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ముఖ్య వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు ప్లాంట్ అంశాన్ని ప్రస్తావిస్తూ, కార్మికులతో కలసి స్టీల్ ప్లాంట్ను...
యానిమేటెడ్ విభాగంలో మరో సెన్సేషన్గా నిలుస్తోంది ‘మహావతార్ నరసింహ’. హొంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ ఆధ్యాత్మిక యానిమేటెడ్ మూవీ జులై 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన 10 రోజుల్లోనే ఈ చిత్రం రూ.110 కోట్ల...
ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతాన్ని భారీ వర్షాలు తాకాయి. కర్నూలు, అనంతపురం, సత్య సాయి జిల్లాల్లో రాత్రి నుంచి బారీ వర్షాలు పడుతున్నాయి. పలు చోట్ల వరుసగా గంటల పాటు వాన పడుతూ ఉండటంతో స్థానికులు ఆందోళనకు...
పార్వతీపురంమన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ ప్రాంతంలో ఏనుగుల బీభత్సం స్థానిక గిరిజన రైతులను కలచివేస్తోంది. అటవీ ప్రాంతాల నుంచి గ్రామాలవైపు వచ్చి కొన్ని ఏనుగులు ఓ గిరిజన రైతు పొలంలోకి ప్రవేశించాయి. ఆ రైతు సాగుచేసిన...
ఇంగ్లండ్పై హిస్టారిక్ విజయం సాధించిన టీమ్ఇండియాఇంగ్లండ్తో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్లో టీమ్ఇండియా అద్భుత విజయం సాధించి సిరీస్ను సమం చేసింది. ఈ గెలుపు దేశవ్యాప్తంగా ఉత్సాహం నింపింది. సౌతాంప్టన్ మైదానంలో జరిగిన ఈ హై...
హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షం నగర ట్రాఫిక్పై భారీ ప్రభావం చూపింది. ప్రధాన మార్గాల్లో వర్షపు నీరు నిలిచిపోవడం, రోడ్లు జలమయం కావడం వల్ల పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్లకు దారి తీసింది. బేగంపేట, పంజాగుట్ట,...
ఇంగ్లండ్ పర్యటనకు ముందు అనేక విమర్శలు, అనుమానాలు… “ఈ టీమ్కి అనుభవం లేదు”, “క్లీన్స్వీప్ తప్పదు” అంటూ పలువురు విశ్లేషకులు భారత జట్టును తక్కువ అంచనా వేశారు. కానీ భారత యువజట్లు వారికిచ్చిన సమాధానం అద్భుతంగా...
కాళేశ్వరం ప్రాజెక్టును విచారణకు తీసుకునే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. PC ఘోష్ నేతృత్వంలోని కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ చర్చ అనంతరం...
హైదరాబాద్లో వర్షాలు తీవ్రమవుతున్న వేళ, గచ్చిబౌలి పరిధిలోని ఖాజాగూడ లంకోహిల్స్ సర్కిల్ వద్ద ఉద్విగ్నత నెలకొంది. HP పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న తాటిచెట్టుపై ఒక్కసారిగా పిడుగు పడడంతో స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు. పిడుగు భారీ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త. వచ్చే ఆగస్టు 15 నుంచి ‘స్త్రీ శక్తి’ పేరుతో ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించనున్నట్టు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. “రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి...