దేశ రాజధాని ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్లో (NCR) వీధి కుక్కల సంఖ్య పెరుగుతోందని, వాటి వల్ల పౌరులకు ముప్పు ఏర్పడుతోందని సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో, సంబంధిత మున్సిపల్...
హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమై, వరద ముప్పు పొంచి ఉంది. స్కూళ్లకు రెండు రోజుల పాటు ఒంటిపూట బడి, ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా...
సౌతాఫ్రికా యువ బ్యాట్స్మన్ డెవాల్డ్ బ్రెవిస్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో బ్యాటింగ్ తుఫాన్ సృష్టించాడు. కేవలం 41 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీని నమోదు చేసి ప్రేక్షకులను అలరించాడు. అతని ఇన్నింగ్స్లో 9 చక్కటి ఫోర్లు,...
రాష్ట్రంలో అల్పపీడనం ప్రభావం తీవ్రంగా కొనసాగుతోంది. రాయలసీమలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ముసురు వాతావరణం నెలకొంది. కర్నూలు, ఆళ్లగడ్డ, డోన్, మహానంది ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతోంది. నిరంతర వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు...
ప్రతి సంవత్సరం ఆగస్టు 13న ప్రపంచ లెఫ్ట్ హ్యాండర్స్ డేని జరుపుకుంటారు. ప్రపంచ జనాభాలో సుమారు 10 నుంచి 12 శాతం మంది ఎడమచేతివారే. కుడిచేతివారితో పోలిస్తే వీరి ఆలోచనా విధానం, పనితీరులో ప్రత్యేకతలు ఉంటాయని...
తెలంగాణలో రేపటి నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల భద్రత దృష్ట్యా, రేపు మరియు ఎల్లుండి స్కూళ్లకు...
పీఎం ఫసల్ బీమా యోజన (PMFBY) కింద రైతులకు కేంద్ర ప్రభుత్వం నిన్న రూ.3,900 కోట్లను ఖాతాల్లో జమ చేసింది. మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదా తెలుసుకోవాలంటే, ముందుగా pmfby.gov.in వెబ్సైట్కి వెళ్లాలి. అక్కడ...
భీమవరం లో ఓ స్టోర్ ప్రారంభోత్సవానికి హాజరైన నటి నిధి అగర్వాల్కి సంబంధించి ఒక వివాదం చెలరేగింది. ఈ కార్యక్రమానికి ఆమె ప్రయాణించిన వాహనం ప్రభుత్వానికి చెందినదని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి....
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగాయని కాంగ్రెస్ నేత ఎం.ఏ. ఫహీమ్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ విషయంపై తాను సీఐడీ, విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ విభాగాలకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు....
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత ఆర్థికవ్యవస్థను విమర్శిస్తూ “ఇండియా డెడ్ ఎకానమీ” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై నేరుగా స్పందించకపోయినా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఆయన...