దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ప్రారంభం నుంచే ఉత్సాహంగా దూసుకెళ్లాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1,100 పాయింట్లు పెరిగి ఎగబాకగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 360 పాయింట్ల లాభాన్ని నమోదు చేసింది. మార్కెట్లో ఇంత పెద్ద ఎత్తున లాభాలు...
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధాన్ని ఆపాలంటే ఉక్రెయిన్ రెండు ముఖ్యమైన ఒప్పందాలకు అంగీకరించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. క్రిమియాను తిరిగి దక్కించుకోవాలనే ఆలోచనను వదిలేయడం, అలాగే...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకానికి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. గత శుక్రవారం ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించగా, నిన్న రాత్రి 8 గంటల వరకు సుమారు 13.30 లక్షల...
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఇండియన్ రైల్వే వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. బనారస్ లోకోమోటివ్ వర్క్స్ (BLW) ప్రాంగణంలో తొలిసారిగా రైలు పట్టాల మధ్యలో సోలార్ ప్యానెల్స్ అమర్చారు. ఇప్పటివరకు రైల్వే స్టేషన్ల భవనాలపై, ఖాళీ ప్రదేశాల్లోనే...
హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ భవిష్యత్ పరిస్థితులపై ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పార్టీకి సమగ్ర దృష్టి లేదని ఆయన వ్యాఖ్యానించారు. “బీజేపీ అధిష్ఠానం తెలంగాణపై అంతగా దృష్టి పెట్టడం లేదు. పెద్దలు చెప్పేది...
మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టాలిన్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఏఆర్. మురుగదాస్ దర్శకత్వంలో 2006లో విడుదలైన ఈ చిత్రం, ఈ నెల 22న మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక రీరిలీజ్గా థియేటర్లలోకి రానుంది. అభిమానులకు...
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న అకాల వర్షాలు గోదావరి నదిని ఉద్ధృతం చేశాయి. రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం పెరిగి 4.40 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో గోదావరికి ఆనుకుని ఉన్న...
ఆహారంలో భాగంగా బొప్పాయిని తరచూ తీసుకోవడం ఆరోగ్యానికి అనేక లాభాలను ఇస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బొప్పాయిలో ఉండే పోషకాలు శరీరానికి సమతుల్యం కల్పిస్తాయని వారు వెల్లడించారు. ముఖ్యంగా అందులోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో, కొలెస్ట్రాల్...
భారత లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) భారీ ఎత్తున నియామకాలు చేపట్టబోతోంది. తాజాగా 841 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 350 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (AAO జనరలిస్ట్), 410 AAO స్పెషలిస్ట్,...
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA)కి కొత్త అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలతో పాటు మూడు సంవత్సరాల కాలపరిమితి గల కొత్త కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఏసీఏలో ఏకగ్రీవ...