కాళేశ్వరం ప్రాజెక్ట్పై ఇటీవల కమిషన్ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ మాజీ సీఎం కే. చంద్రశేఖర్ రావు (KCR) దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో వాదనలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా KCR తరఫున లాయర్ కోర్టుకు...
మనకు అందుబాటులో ఉండే ఆహార పదార్థాల్లోనే ఆరోగ్యాన్ని కాపాడే శక్తి దాగి ఉందని నిపుణులు చెబుతున్నారు. పౌష్టిక విలువలతో నిండిన కొన్ని ఫుడ్స్ను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక వ్యాధులను నివారించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు....
హైదరాబాద్ నగరంలో పెళ్లికాని యువకులను లక్ష్యంగా చేసుకుని కొత్త రకాల మోసాలు పెరుగుతున్నాయి. డేటింగ్ యాప్లు, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫారంలలో పరిచయం అవుతున్న యువతులు ఆకర్షణీయమైన ఆఫర్లు ఇస్తూ ఉచ్చులు...
హైద్రాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులపై భారాలు పెరుగుతున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీశ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. యూరియా, ఎరువుల కోసం రైతులు రోడ్లెక్కే పరిస్థితి నెలకొనడం ఆందోళనకరమని పేర్కొన్నారు....
జీఎస్టీ పన్ను వ్యవస్థలో పెద్ద మార్పుకు మంత్రుల బృందం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నాలుగు శ్లాబులను (5%, 12%, 18%, 28%) కుదించి రెండు శ్లాబులుగా మార్చే ప్రతిపాదనపై చర్చ జరగ్గా,...
దేవర-2’ సినిమా నిలిచిపోయిందనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే సినీ వర్గాలు ఆ ప్రచారాన్ని పూర్తిగా ఖండించాయి. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ దశలోనే ఉన్నట్లు...
అమరావతి రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం భారీ నిధులను విడుదల చేసింది. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం, మొత్తం రూ.904 కోట్ల వ్యయంతో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ,...
జమ్మూ–కాశ్మీర్లోని ఆర్ఎస్ పురా సరిహద్దు ప్రాంతంలో ఒక సాధారణ పావురం అసాధారణ పరిణామాలకు కారణమైంది. భారత-పాక్ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ (BSF) బలగాలు గస్తీ నిర్వహిస్తుండగా, ఒక పావురాన్ని పట్టుకున్నారు. ఆ పావురం కాలికి కట్టిన...
తెలుగు సినిమా పరిశ్రమలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మెకు ఇవాళ శుభం పలికే అవకాశం కనిపిస్తోంది. వేతనాల పెంపు కోసం ఫెడరేషన్ నాయకత్వంలో కార్మికులు పోరాటం ప్రారంభించగా, చిత్రీకరణలు ఆగిపోవడంతో అనేక...
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓటు చోరీ వ్యవహారంపై ప్రజల దృష్టి మరల్చేందుకు కేంద్రం 130వ రాజ్యాంగ సవరణ బిల్లును తెరపైకి తెచ్చిందని ఆయన ఆరోపించారు. ఈ...