భారత్–అమెరికా సంయుక్త సైనిక విన్యాసం **‘యుద్ధ్ అభ్యాస్’**లో పాల్గొనేందుకు భారత ఆర్మీ బృందం అమెరికా అలాస్కాకు చేరుకుంది. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలో భారత సైన్యం, అమెరికా బలగాలతో కలిసి...
దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్స్ (MCLR)ను తగ్గించాయి. దీంతో ఈ బ్యాంకుల్లో...
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ పాట్ కమిన్స్ భారత్, న్యూజిలాండ్తో జరగనున్న వైట్ బాల్ సిరీస్లకు దూరమయ్యారు. కమిన్స్ వెన్ను గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నారని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా ప్రకటించింది. యాషెస్ సిరీస్కూ ఆయన పూర్తి...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి నుంచి పలు జిల్లాల్లో పర్యటన చేపట్టనున్నారు.రేపు మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్రలో ఒక ఫార్మా కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బెండాలపాడులో జరగనున్న ఇందిరమ్మ...
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.“చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా, ప్రజా జీవితంలో జనసేనానిగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలు అందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన...
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC)లో 350 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) పోస్టులకు నియామకాలు జరుగుతున్నాయి. ఈ నెల 8 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ పూర్తి చేసిన 21 నుంచి 30 ఏళ్ల...
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి పూర్తిగా BRSనే బాధ్యులుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ఆయన ట్వీట్ చేస్తూ – “మేము మొదటి నుంచే CBI దర్యాప్తు జరగాలని డిమాండ్ చేస్తూనే...
దివంగత హాస్యనటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి అల్లు కనకరత్నం (94) మృతిపట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్లోని అల్లు అరవింద్ నివాసానికి వెళ్లి కుటుంబ...
ఇప్పటికీ భారతీయులలో ఎక్కువ మంది చేతితోనే ఆహారం తినడం ఇష్టపడుతున్నారు. దీనికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి: హస్తం-ఆహారం సంబంధం: చేతి ద్వారా ఆహారం యొక్క ఉష్ణోగ్రత, స్వభావం తినకముందే తెలుసుకోవచ్చు. పంచభూతాలతో సంబంధం: మన...
ఖైరతాబాద్ విశ్వశాంతి మహా గణపతిని సెప్టెంబర్ 6న నిమజ్జనం చేయనున్నారు అని ఉత్సవ సమితి ప్రకటించింది. సెప్టెంబర్ 7న చంద్ర గ్రహణం ఉండటం వల్ల వినాయక నిమజ్జనంపై ప్రజలలో కొన్ని సందేహాలు ఏర్పడ్డాయి. ఈ సందర్భంలో...