బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడే అవకాశం ఉన్నందున, ఇవాళ, రేపు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. ఈ రోజు శ్రీకాకుళం, మాండ్యం, అల్లూరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ...
ప్రకాశం జిల్లా మార్కాపురంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా బ్రాహ్మణకోడూరు వాసి హరిబాబు (35) రాత్రి సమయంలో రైలు కుదుపుల్లో చిక్కుకుని కింద పడిపోయాడు. సహచరులు వెంటనే చైన్ లాగి రైలును ఆపారు....
తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ను కట్టడానికి సీఎం రేవంత్ చేసిన ప్రకటనతో కాళేశ్వరం ప్రాంతంలోని 3 బ్యారేజీల భవిష్యత్తు అనిశ్చితిలో పడినట్లుంది. మేడిగడ్డ బ్యారేజీ ఇప్పటికే కుంగిపోయి, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు కూడా ముప్పు ఉందని ప్రభుత్వం తెలిపింది....
వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొనడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సెప్టెంబర్ 6న హైదరాబాద్ రాబోతున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని, ముందుగా పార్టీ నాయకులతో భేటీ అవుతారు. అనంతరం, భాగ్యనగర్ గణేశ్...
వినాయక నిమజ్జనం సందర్భంగా రాష్ట్రంలో మద్యం దుకాణాలు తాత్కాలికంగా మూసివేయాలని అధికారులు ఆదేశించారు. హైదరాబాద్లో సెప్టెంబర్ 6న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్ని వైన్స్ మూసివేయాలని ఎక్సైజ్ శాఖ...
ద్వితీయ ప్రపంచ యుద్ధంలో విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చైనా రేపు విక్టరీ పరేడ్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ హాజరుకానున్నారు. అలాగే రష్యా అధ్యక్షుడు...
ఈ నెల 6న జరగాల్సిన యూరియా ఆందోళనలను వైసీపీ వాయిదా వేసింది. ఆందోళనలు ఇప్పుడు ఈ నెల 9న నిర్వహించనున్నట్లు పార్టీ ప్రకటించింది. రాష్ట్రంలో యూరియా కొరత కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రతి ఆర్డీఓ...
దుబాయ్లో జరిగిన T20I ట్రై సిరీస్ మ్యాచ్లో అఫ్గానిస్థాన్ పాకిస్తాన్ను ఓడించింది. అటల్ (64), జద్రన్ (65) అద్భుతంగా ఆడడంతో అఫ్గాన్ జట్టు 20 ఓవర్లలో 169 పరుగులు చేసింది. చేసింగ్లో దిగిన పాకిస్తాన్ 20...
భారత్కు రష్యా నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్ మరింత చౌకగా దొరకనుంది. రష్యా ఇచ్చే డిస్కౌంట్లు పెరగడంతో బ్యారెల్ ధరపై 3-4 డాలర్లు తగ్గనున్నాయి. ప్రస్తుతం భారత్ రోజుకు సుమారు 5.4 మిలియన్ల బ్యారెల్ల ఆయిల్...
బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని జాగృతి కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ఆమె ప్రెస్ మీట్కి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా...