హైదరాబాద్ మెట్రో ట్రైన్లలో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో ట్రైన్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నాగోల్-రాయదుర్గం, ఎల్బీనగర్-మియాపూర్ మార్గాల్లో రైళ్లు ఆగిపోయాయి. దాదాపుగా 30 నిమిషాలకు పైగా మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. ఉద్యోగులు ఆఫీసుకు, విద్యార్థులు కాలేజీలకు...
రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ ప్రజలకు త్వరలోనే గుడ్ న్యూస్ వినిపించేందుకు సిద్ధమైంది. వరంగల్ జిల్లాలోని మమునూరు విమనాశ్రయాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే.. వీలైనంత...
నాగ చైతన్య, శోభిత పెళ్లి వేడుకల గురించి నిత్యం ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. ఈ జంట నిశ్చితార్థం తరువాత బయట ఎక్కువగా కనిపించడం లేదు. మొన్నామధ్య ఏఎన్నార్ శత జయంతి వేడుకల్లో మెరిసింది....
విజయవాడ సమీపంలో ఓ మహిళ రైలు నుంచి కాలువలోకి దూకేసింది. ఆమె దాదాపు 10 గంటల పాటూ ఆ కాలువలోనే ఉండిపోయింది.. ఆ తర్వాత కొంతమంది స్థానికులు గుర్తించడంతో పోలీసులు ఆమెను రక్షించారు. ఆమె గురించి...
రజినీకాంత్ రియాక్షన్..దళపతి విజయ్ టీవీకే మహనాడుపై కీలక వ్యాఖ్యలు తమిళనాట దళపతి విజయ్ స్థాపించిన తమిళ వెట్రి కళగం (టీవీకే) పార్టీ సంచలనం సృష్టిస్తోంది. పెద్ద సంఖ్యలో జనాలు వచ్చి మొదటి మహానాడు విజయవంతం అయ్యింది....
విజయ్ దేవరకొండ ఇంట్లో దీపావళి సెలెబ్రేషన్స్ ఎప్పుడూ గ్రాండ్గానే జరుగుతుంటాయి. అతని అభిమానులు అందరూ దీపావళి ఫోటోలకు ఎదురుచూస్తున్నారు. ఫ్యామిలీతో విజయ్ దేవరకొండ దీపావళిని సెలెబ్రేట్ చేసుకునేందుకు చాలా వరకు ప్రయత్నిస్తుంటాడు. దీపావళి టైంకి షూటింగ్లు...
సంచలన నిర్ణయాల పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే.. తెలంగాణలో యాదవులకు రేవంత్ రెడ్డి సర్కార్ పండుగలాంటి శుభవార్త వినిపించింది. ఏటా యాదవులు అట్టహాసంగా...
వైసీపీ మాజీ ఎంపీ మాధవ్ అసభ్యకరంగా.. పోక్సో కింద కేసు పెట్టాలని వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్పై వాసిరెడ్డి పద్మ విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేశారు. మాధవ్ చేసిన...
జాకీలతో పెద్ద భవనాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.. ఆ ఖర్చుతో కొత్తది కట్టేయొచ్చని అనుకుంటున్నారు! రాజమహేంద్రవరం భవనం జాకీలతో కదిలించారు: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతాన్ని ఇటీవల వరదలు ముంచెత్తాయి. ఈ క్రమంలో కలెక్టర్...
ఏపీలో యువతకు ఉచిత భోజనం, వసతి.. నెలకు రూ.15 నుంచి 40వేలు జీతం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువత కోసం కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీలోపు చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తోంది....