ఉదయాన్నే తినే అల్పాహారం మన శరీరానికి ఎంతో అవసరమైన శక్తిని అందిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజు ప్రారంభం మంచి అల్పాహారంతో మొదలైతే శరీరానికి కావలసిన విటమిన్లు, మినరల్స్ మాత్రమే కాకుండా, రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు...
దేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ HDFC తమ రుణ వడ్డీ రేట్లలో స్వల్ప తగ్గింపుని ప్రకటించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)ను బ్యాంక్ 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ...
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎరువులు పంపిణీ జరుగుతుండగా, క్యూలైన్ విషయంలో ఇద్దరు మహిళల మధ్య వాగ్వాదం తలెత్తింది. మొదట మాటలకే పరిమితమైన...
ఐపీఎల్లో తనకున్న క్రేజ్, దూకుడైన ఆటతీరుతో మిలియన్ల మంది అభిమానులను సంపాదించుకున్న వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్మన్ క్రిస్ గేల్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీతో గడిపిన రోజుల గురించి ఓ ఇంటర్వ్యూలో...
బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు విశేషంగా హుండీ కానుకలు సమర్పించారు. తొమ్మిది రోజులపాటు కొనసాగిన వేడుకల్లో, హుండీ లెక్కింపు ప్రకారం రూ.23,13,760 ఆదాయం వచ్చినట్లు నిర్వాహకులు వెల్లడించారు....
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే గ్రూప్-1 నియామక ప్రక్రియపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇటీవల పూర్తయిన సర్టిఫికెట్ల పరిశీలన దశ తర్వాత, కేవలం తుది నియామకాలే మిగిలి ఉన్న సమయంలో కోర్టు...
తిరుమల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి పేర్కొన్నారు. ఈ అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా వేల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తూ సహకరిస్తున్నారని...
ప్రస్తుతం చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్న వయసులోనే ఐఐటీ ఫౌండేషన్ క్లాసుల్లో చేర్పిస్తున్నారు. భవిష్యత్తులో మంచి ర్యాంకులు, కెరీర్ కోసం ఇది అవసరమని భావిస్తూ చిన్నారులపై ఒత్తిడి పెడుతున్నారు. అయితే దీనిపై నిపుణులు వ్యతిరేక...
ప్రస్తుతం చాలా మంది ఉద్యోగస్తులు నైట్ షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. అయితే, వీరికి మిగిలిన వారితో పోలిస్తే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం రెండింతలు ఎక్కువగా ఉందని ఒక కీలక అధ్యయనం వెల్లడించింది. అమెరికన్ జర్నల్ ఆఫ్...
హైదరాబాద్లో గణేశ్ నిమజ్జనం ప్రత్యేక ఆకర్షణగా మారింది. కేవలం 5 ఏళ్ల చిన్నోడు తన భక్తిని వినూత్నంగా ప్రదర్శించాడు. తాను ఆడుకునే చిన్న బుల్డోజర్ మోడల్పై చిన్న గణపయ్య విగ్రహాన్ని కట్టి ట్యాంక్బండ్ మీదకు తీసుకువచ్చాడు....