 
												 
																									 
												 
																									 
												 
																									 
												 
																									 
												 
																									 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
											 
															 
															 
																															తెలంగాణ ప్రభుత్వం త్వరలో 14,000 పైగా అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్ల నియామక ప్రక్రియను చేపట్టనుంది. ఈ విషయాన్ని మంత్రి సీతక్క తాజాగా ప్రకటించారు. కొత్తగా నియమితులైన గ్రేడ్-1 సూపర్వైజర్లకు నియామక పత్రాలు అందించిన సందర్భంలో...
 
															 
															 
																															తెలంగాణ ఇంటర్మీడియట్ 2026 ఫస్టియర్, సెకండియర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ఖరారు అయింది. ఫిబ్రవరి 25, 2026 నుండి మార్చి 18, 2026 వరకు ఫైనల్ పరీక్షలు నిర్వహించనుండగా, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విద్యాశాఖ...
 
															 
															 
																															దక్షిణ మధ్య రైల్వే (SCR) సికింద్రాబాద్ మరియు హజరత్ నిజాముద్దీన్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 28, 2025 మరియు నవంబర్ 2, 2025 తేదీలలో సికింద్రాబాద్ నుంచి వెళ్లే రైలు అందుబాటులో...
 
															 
															 
																															తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు బహిరంగంగా క్షమాపణ చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో వారి ఆశయాలను పూర్తిగా నెరవేర్చలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. 500 కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వగలిగామని, మిగతా...
 
															 
															 
																															క్విక్ కామర్స్ రంగంలో ఇప్పటివరకు జెప్టో, బ్లింకిట్, ఇన్స్టామార్ట్ సంస్థలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. కానీ తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన జియోమార్ట్ కూడా ఈ రంగంలోకి అడుగుపెట్టింది. తనకు ఉన్న రిటైల్ బలం, విస్తృత నెట్వర్క్తో...
 
															 
															 
																															దేశవ్యాప్తంగా టోల్ప్లాజాల వద్ద టాయిలెట్ల పరిశుభ్రత కోసం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) వినూత్న చర్యలు చేపట్టింది. హైవేలో ప్రయాణించే వాహనదారులు టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తిస్తే ఫోటో తీసి రాజ్ మార్గ్ యాప్లో...
 
															 
															 
																															విశాఖపట్నంలో గ్రేటర్ విశాఖపట్నం నగరపాలక సంస్థ (జీవీఎంసీ) 5వ జోన్ పరిధిలోని ఖాళీ ఆస్తులను బహిరంగ వేలంలో విక్రయించడానికి సర్వం సిద్ధమైంది. ఈ వేలం నవంబర్ 6, 2025న జ్ఞానాపురంలోని జోన్ కార్యాలయంలో జరగనుంది. వేలం...
 
															 
															 
																															తెలంగాణలో మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పూర్తయింది. ఈసారి దరఖాస్తుల సంఖ్య కొంత తగ్గినా, ఆదాయం మాత్రం భారీగా పెరిగింది. ప్రభుత్వం నిర్దేశించిన రుసుము పెంపు కారణంగా, గత సంవత్సరం కంటే ఈసారి రూ.218 కోట్ల...
 
															 
															 
																															దీపావళి అనంతరం కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం దేశాన్నే కదిలించింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఈ బస్సు మంటల్లో చిక్కుకొని 19 మందికి పైగా ప్రయాణికులు...
 
															 
															 
																															కర్నూలు జిల్లా చిన్న టేకూరు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసింది. కావేరీ ట్రావెల్స్కు చెందిన బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. విచారణలో షాకింగ్ వివరాలు బయటకు...