సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు.. సీబీఐకి సుప్రీంకోర్టు వార్నింగ్ జూన్ 2020లో సుశాంత్ సింగ్ అనుమానాస్పదరీతిలో ముంబయిలోని బాంద్రాలో తన అపార్ట్ మెంట్ భవనంలో చనిపోయాడు. ఆ సమయానికి రియా- సుశాంత్ ఇద్దరూ రిలేషన్ షిప్...
ప్రభుత్వ సంస్థ Yantra India లిమిటెడ్లో 3,883 ఖాళీలు ఉన్నాయి. 10th క్లాస్, ITI అర్హత కలిగిన వారికి అవకాశం ఉంది. రాత పరీక్ష లేకుండా ఎంపిక జరుగుతుంది. భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని...
ట్రెండింగ్లో ఉంచినందుకు ధన్యవాదాలు. జానీ మాస్టర్ అకౌంట్ నుండి పోస్ట్. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు ఇటీవల బెయిల్ ఇచ్చారు. జైలు నుంచి బెయిల్పై బయటకు రాకముందే ఆయన సోషల్ మీడియా...
మూసీ పునరుజ్జీవంలో భాగంగా నదీ పరిహహక ప్రాంతంలో ఇండ్లు, దుకాణాలు కోల్పోతున్న నిర్వాసిత కుటుంబాలను సరైన విధంగా పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే నది ఒడ్డున ఉన్న పలువురు నిర్వాసితులకు డబుల్ బెడ్...
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొని.. అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు ఇటీవల బెయిల్ ఇవ్వడంతో.. ఈరోజు చంచల్గూడ జైలు నుంచి బయటికి వచ్చారు. తెలంగాణ హైకోర్టు.. గురువారం బెయిల్ ఇవ్వగా.. ఈరోజు బెయిల్పై...
‘ఉల్లి’ లొల్లి.. కేఎఫ్సీ సహా బర్గర్ కింగ్ వరకు అన్ని రెస్టారెంట్లలో సరఫరా నిలిపివేత అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో ఈ.కొలి బ్యాక్టీరియా వ్యాప్తి జనవరి నుంచి ఆందోళనకు గురిచేస్తోంది. రెస్టారెంట్లలో ఇచ్చే పచ్చి ఉల్లిపాయ ముక్కల్లో...
సాయి పల్లవి ప్రస్తుతం ఆచితూచి ప్రాజెక్టులు ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే. నిదానమే ప్రధానం అన్న చందాన సాగుతోంది. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఒక్కో సినిమాను చేస్తోంది. తమిళంలో శివ కార్తికేయన్తో కలిసి అమరన్, తెలుగులో...
ఉత్తరాంధ్రవాసుల 20 ఏళ్ల కలగా ఉన్న రైలు మార్గం కోసం ముందడుగులు పడుతున్నాయి. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్ను కలిసి రిక్వెస్ట్ చేయగా.. రైల్వే అధికారులు ఈ అంశాన్ని...
ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ..కొడ్డి గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ఎంతో ఇష్టంగా ఫుడ్ లవర్స్ తినే మయోనైజ్పై నిషేధం విధించేందుకు జీహెచ్ఎంసీ రెడీ అయింది. అపరిశుభ్రంగా మయోనైజ్ తయారు చేస్తుండటంతో అది...
తిరుపతిలో ఓ మెయిల్ చూసి పోలీసులు కంగారుపడిపోయారు. వెంటనే హడావిడిగా పరుగులు తీశారు.. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత ఊహించని ట్విస్ట్ ఎదురైంది. నగరంలోని పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి.. లీలామహల్ సమీపంలోని మూడు...