తూర్పు లడ్డఖ్ సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితి నెలకుంటోంది. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం, భారత్, చైనా సైనికులు సరిహద్దు వెంబడి...
టీడీపీలో విషాదం.. మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూశారు. మంగళవారం ఉదయం అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం పెదగోగాడలో వయసురీత్యా వచ్చిన అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచారు. ఇక రెడ్డి సత్యనారాయణ మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...
అల్లు అర్జున్ ఫ్యాన్స్తో సహా.. పాన్ ఇండియా వైడ్గా మూవీ లవర్స్ ‘పుష్ప 2’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూపులు చూస్తున్నారు. బాలీవుడ్ సినిమాలను మించి పుష్ప 2 వరల్డ్ వైడ్గా భారీస్థాయిలో ప్రీ...
ఆంధ్రప్రదేశ్లో టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఉమ్మడి గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. డిసెంబర్ ఐదో తేదీన ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల...
హైదరాబాద్ నగరవాసులు ఇప్పుడు డేంజర్ జోన్లో.. ఇలా అయితే బతకటం కష్టం హైదరాబాద్ నగరంలో గాలి కాలుష్యం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ దారుణంగా పెరిగిపోతుంది. నగరంలో వెంటనే గాలి...
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హోంశాఖను ఉద్దేశించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన సొంత నియోజకవర్గం అయినా పిఠాపురంలో పర్యటించిన పవన్ కళ్యాణ్.. పలు...
ఆంధ్రప్రదేశ్ కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీ ప్రసాద్కు పెను ప్రమాదం తప్పింది. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర ఆమె ప్రయాణిస్తున్న కారు.. ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి పంటపొలాల్లోకి దూసుకెళ్లింది....
2018లో మొత్తం 189 కి.మీ. ఉన్న ఓఆర్ఆర్ ఎలైన్మెంట్ను రూపొందించిన సంగతి తెలిసిందే. కానీ ఈ ఎలైన్మెంట్ రూపొందించి ఆరేళ్లు కావడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎలైన్మెంట్ను తిరిగి పరిశీలించేందుకు డ్రోన్ వీడియోలు తీస్తున్నారు. పాత...
పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి .. సభ ముందుకు, వక్ఫ్ బోర్డు సవరణ బిల్లులు, ఎన్నికలు, పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈనెలలోనే ప్రారంభం కానున్నాయి. నవంబర్ 25 వ తేదీ...
హైదరాబాద్ మెట్రో ట్రైన్లలో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో ట్రైన్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నాగోల్-రాయదుర్గం, ఎల్బీనగర్-మియాపూర్ మార్గాల్లో రైళ్లు ఆగిపోయాయి. దాదాపుగా 30 నిమిషాలకు పైగా మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. ఉద్యోగులు ఆఫీసుకు, విద్యార్థులు కాలేజీలకు...