పూరీలో పతితపావన జెండా కట్టే సమయం మార్పు ఒడిశాలోని పూరీలో ఏటా జరిగే విశ్వప్రసిద్ధి జగన్నాథ యాత్రకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు లక్షల్లో తరలివస్తారు. ఈ ఆలయంలో ప్రతిదీ ఓ ప్రత్యేకమే. ఆలయం శిఖరంపై...
విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించిన డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రెండో పెళ్లి చేసుకున్నారు. డాక్టర్ ప్రీతి చల్లా అనే ఆమెను వివాహమాడారు. హైదరాబాద్లో సోమవారం జరిగిన ఈ పెళ్లి వేడుకకి ఇరు కుటుంబ సభ్యులు సహా...
రిపోర్ట్ చూసి షాకైన తండ్రి కుమార్తె అందంగా ఉందని డీఎన్ఏ టెస్ట్ సాఫీగా సాగిపోతున్న ఓ దంపతులు జీవితంలో ఓ పెద్ద సమస్య ఏర్పడింది. అందుకు వారి కుమార్తె అందం కారణమైంది. అవును మీరు చదువుతోంది...
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేటు అనేది చాలా తక్కువ.. ఎన్నో అంచనాలు పెట్టి తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడతాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం కమర్షియల్గా అతిపెద్ద డిజాస్టర్స్గా నిలిచిపోతాయి. వాటిల్లో రవితేజ...
కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి.. భారీగా పెరిగిన ధరలు, కిలో ఎంతంటే? దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటంతో వాటిని కొనడం సామాన్యులకు కష్టంగా మారుతోంది. ఇప్పటికే కూరగాయలు, పప్పులు, వంట నూనెల ధరలు పెరిగాయి. ఇప్పుడు...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 2,94,427.25 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. బడ్జెట్ ద్వారా సీఎం...
ఇతర దేశాల నుంచి చాలా కంపెనీలు తమ బ్రాండ్ పేరుతో భారత్లో కంపెనీలు ఏర్పాటు చేసి వ్యాపారాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీటిల్లో కొన్ని స్టాక్ మార్కెట్లలో కూడా లిస్టయ్యాయి. వీటిల్లో మారుతీ సుజుకీ...
సిద్దిపేట టౌన్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తమ్ముడి మోసానికి మనస్తాపం చెందిన ఓ అన్న తన ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వకపోవటమే కాకుండా దాడి...
తమిళనాడులో ఓ స్కూల్ పిల్లాడి షూలో 3 అడుగుల పొడవైన నాగుపాము దాక్కొని ఉంది. రాత్రి సమయంలో ఇంట్లోకి వచ్చిన నాగుపామును తరముతుండగా.. అది తప్పించుకుంది. తర్వాత చెప్పులు స్టాండ్లోకి దూరి నక్కింది. ఆ పాము...
మరో ఐఏఎస్కు తెలంగాణ నుంచి ఏపీలో పోస్టింగ్ కీలక బాధ్యతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొందరు ఐఏఎస్లకు పోస్టింగ్లు ఇచ్చింది. తెలంగాణ నుంచి వచ్చిన రోనాల్డ్ రోస్ను ఆర్థిక శాఖ కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. కె.కన్నబాబుకు...