పాకిస్థాన్లో ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన దాడుల వివరాలను వెల్లడించిన ప్రెస్ మీట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విదేశాంగ శాఖ అధికారి విక్రమ్ మిస్త్రీతో పాటు ఇద్దరు మహిళా అధికారులు, మిలిటరీ కల్నల్ సోఫియా ఖురేషీ, వాయుసేన...
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో రాజకీయ, పరిపాలన రంగాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల్లో భాగంగా విజయవాడలోని ప్రఖ్యాత కనకదుర్గ...
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రెండు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట్, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు....
వైఎస్సీపీ నేత, మాజీ ఎంపీ వల్లభనేని వంశీ రిమాండ్ను విజయవాడ కోర్టు ఈ నెల 13 వరకు పొడిగించింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీతో పాటు మరో ఐదుగురు నిందితుల రిమాండ్ గడువు మంగళవారంతో ముగియడంతో...
వారెన్ బఫెట్ బెర్క్షైర్ హాత్వే CEO పదవి నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించడంతో ఆర్థిక మార్కెట్లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ఈ వార్త తర్వాత కంపెనీ షేర్లు 5% పడిపోయాయి. 1965లో బెర్క్షైర్లో చేరిన బఫెట్,...
భారత్, పాకిస్థాన్ మధ్య గొడవలు జరుగుతున్న సమయంలో పాక్ ప్రజలు తమ దేశ పాలనపై పెద్ద షాక్ ఇచ్చారు. ఇస్లామాబాద్లోని లాల్ మసీదులో జరిగిన ఒక సమావేశంలో మతగురువు మౌలానా అజీజ్ ఘాజీ విద్యార్థులతో పాటు...
బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హైదరాబాద్తో పాటు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి ప్రముఖ నగరాల్లోనూ ఈ ధరల పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఒడిదొడుకులతో కూడిన పరిస్థితుల్లో, డిమాండ్ పెరగడం,...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యువత ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ఒరాకిల్ (జపాన్) సంస్థతో చేసుకున్న ఒప్పందం ద్వారా అడ్వాన్స్డ్ టెక్నాలజీ రంగంలో శిక్షణ కార్యక్రమాలను మరింత విస్తరించనుంది. క్లౌడ్ ఎసెన్షియల్స్, డేటా సైన్స్, క్లౌడ్ సెక్యూరిటీ,...
సౌదీ అరేబియాను భీకర ఇసుక తుఫాను కమ్మేసింది. ముఖ్యంగా ఆ దేశ రాజధాని రియాద్లో ఆకాశాన్ని తాకేలా దుమారం రేగింది. దట్టమైన సుడిగాలి ధాటికి రియాద్లోని ఐకానిక్ స్కైలైన్ సైతం కనుమరుగైంది. ఈ ఇసుక తుఫాను...
హైదరాబాద్, మే 05, 2025: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అత్యంత దయనీయ స్థితిలో ఉందని, రాష్ట్రానికి సంబంధించిన...