రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టీ20, టెస్టుల నుంచి రిటైర్ అయి, 2027 వన్డే వరల్డ్ కప్ను గెలవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఫామ్, ఫిట్నెస్లో ఉన్న వీరు ఒక ఫార్మాట్పై దృష్టి పెట్టడంతో ఒత్తిడి...
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు సంతోషకరమైన వార్తను అందించింది. వారి జీతభత్తాలను గణనీయంగా పెంచుతూ ఈ రోజు కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం గంటకు రూ.150గా ఉన్న పారితోషికాన్ని...
భారత సైన్యం ఉగ్రవాదాన్ని అంతమొందించే దిశగా దృఢమైన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ‘ఆపరేషన్ సిందూర్’ను విజయవంతంగా నిర్వహించినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ వెల్లడించారు. పహల్గామ్లో జరిగిన...
భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో 14 ఏళ్ల ఈ ప్రయాణాన్ని ఆస్వాదించానని, టెస్ట్ ఫార్మాట్ తనను పరీక్షించి, ఉత్తమ క్రికెటర్గా మార్చిందని తెలిపారు. తన...
భారతదేశంమాల్దీవ్స్ కు ఆర్థిక సహాయం అందిస్తూ మరోసారి తన స్నేహపూర్వక వైఖరిని చాటుకుంది. తాజాగా, మాల్దీవ్స్కు 50 మిలియన్ డాలర్ల (సుమారు 420 కోట్ల రూపాయలు) ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ మొత్తాన్ని ట్రెజరీ బిల్స్...
టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్గా శుభ్మన్ గిల్ పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. మే 23 లేదా 24న అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. గిల్ ఇప్పటికే బీసీసీఐ సెలక్షన్...
న్యూఢిల్లీ: పాకిస్థాన్కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఆర్థిక సాయం అందించడంపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్పై దాడులు జరుగుతున్న వేళ IMF నిర్ణయం దారుణమని, పాక్కు...
భారత్-పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రంగా కొనసాగుతున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయని, ఈ నిర్ణయం శాంతిని నెలకొల్పుతుందని ఆయన ట్రూత్...
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ వారం రోజులు వాయిదా పడిన సంగతి తెలిసిందే. మిగతా మ్యాచులను బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాలు, ఉత్తర భారతంలో...
భారత్-పాకిస్థాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు ఉద్ధృతమైన తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) ఎంపీ రాఘవ్ చద్దా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. భారతీయులు ఎన్నటికీ యుద్ధాన్ని ప్రారంభించరని, అయితే శత్రువు దాడి చేసినప్పుడు...