 
												 
																									 
												 
																									 
												 
																									 
												 
																									 
												 
																									 
											 
											 
															 
															 
																															స్టాక్ మార్కెట్లో అదృష్టం ఎవ్వరిని ఎప్పుడూ ఏవిధంగా వరిస్తుందో చెప్పలేం. కానీ కొన్నిసార్లు కొన్ని స్టాక్స్ నిజంగా “మల్టీబ్యాగర్” అని ఎందుకు అంటారో ప్రూవ్ చేస్తాయి. అలాంటి ఒక స్టాక్గా నిలిచింది Autoriders International...
బంగారం ధరల పెరుగుదలపై అంతా మాట్లాడుకుంటూ ఉండగానే, వెండి మాత్రం సైలెంట్గా రికార్డుల్ని బద్దలు కొడుతోంది. సెప్టెంబర్ 27, 2025 న ఒక్కరోజులోనే వెండి ధర ఏకంగా రూ. 6,000 పెరిగి, హైదరాబాద్ మార్కెట్లో రూ....
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటన చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన కర్నూలు మరియు నంద్యాల జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మోదీ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ త్వరలో విడుదల...
తెలంగాణలో ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న చిరుద్యోగులకు శుభవార్త. గత 20 ఏళ్లుగా స్థిర ఉద్యోగుల్లా సేవలందిస్తున్న ఈ సిబ్బందికి ఇప్పుడు వేతనాల పెంపు ఆశ చూపింది రాష్ట్ర ప్రభుత్వం. ఇటీవల రాష్ట్ర పంచాయతీరాజ్,...
చెన్నైలో పుట్టినరోజు సందర్భంగా చికెన్ ఫ్రైడ్ రైస్ తిన్న ఒక చిన్నారి అనారోగ్యంతో బాధపడుతూ మరణించింది. ఈ సంఘటన ఫాస్ట్ ఫుడ్ వినియోగంపై మరొకసారి గమనీయమైన హెచ్చరికగా నిలిచింది. సంజన కధనం మహేంద్రన్, పదుమేగల దంపతుల...
ఇప్పటికే నేషనల్ రైల్వే విభాగం అందించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు ప్రజల నుండి మంచి స్పందన లభించడంతో, దూర ప్రాంతాల ప్రయాణికుల సౌకర్యం కోసం వందే భారత్ స్లీపర్ రైళ్లు తయారీ ప్రಕ್ರియలో ఉన్నాయి....
 
															 
															 
																															హిందూ మతంలో అత్యంత ప్రముఖ పండుగల్లో ఒకటి దీపావళి. ఈ పండుగను ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం అమావాస్య తిథిలో జరుపుకుంటారు. దీపాల కాంతితో చెడును తొలగించి, సంపద, శ్రేయస్సు, ఆనందాన్ని ఇంటికి తీసుకురావడం...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇటీవల తీవ్ర చర్చ చోటు చేసుకుంది. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంలో గతంలో సినీ ప్రముఖులు అప్పటి...
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని, టెర్రాసిస్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఫీల్డ్ స్టాఫ్ను అధికారికంగా భూభారతి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించింది. ఇప్పటివరకు ప్రైవేట్ సంస్థ తరఫున ధరణి ఆపరేటర్లుగా ఉన్న సిబ్బందికి ఇప్పుడు ప్రభుత్వ గుర్తింపు...
ప్రధాన్ మంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే జీఎస్టీ (వస్తు, సేవల పన్ను)లో కీలక మార్పులు చేసినట్లు ప్రకటించారు. గతంలో నాలుగు పన్ను శ్రేణులలో రెండింటిని తొలగించి 5% మరియు 18% పన్ను శ్రేణులే కొనసాగిస్తున్నట్లు చెప్పారు....