భారత రాష్ట్ర సమితి (BRS)లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. తండ్రి కేసీఆర్ స్థాపించిన పార్టీలో ‘తండ్రి చాటు బిడ్డ’లా ఎదిగిన కవిత, ఇప్పుడు ఏకంగా పార్టీపైనే తీవ్ర...
మాస్ మహారాజ రవితేజ, యంగ్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటిస్తోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మాస్ జాతర’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా...
వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ వాయుగుండం పారాదీప్కు తూర్పు ఈశాన్య దిశగా 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని...
దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో సేవలందిస్తున్న అర్చకులు, ఉద్యోగులకు శుభవార్త అందింది. అర్చక సంక్షేమ బోర్డు, ఇతర కార్పొరేషన్ ఉద్యోగుల తరహాలో అర్చకులకు పెన్షన్ సౌకర్యం కల్పించేందుకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో పదవీ విరమణ...
ఆరోగ్యవంతమైన జీవనశైలి కోసం కొన్ని ఆహార పదార్థాలను వారానికి ఒక్కసారైనా తప్పనిసరిగా తీసుకోవాలని వైద్య నిపుణులు సిఫారసు చేస్తున్నారు. ఈ ఆహారాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందించడమే కాక, వివిధ ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ...
భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీలోని కొన్ని అంశాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై వస్తున్న తప్పుడు వార్తలను పార్టీ ఎందుకు ఖండించడం లేదని ఆమె పార్టీ నాయకత్వాన్ని నిలదీశారు....
సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగులు గతంలో ఎన్నడూ లేనంత అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఐబీఎం వంటి బహుళజాతి కంపెనీలు (MNC) సుమారు 70,000 మంది ఉద్యోగులను తొలగించగా, స్టార్టప్ కంపెనీలు...
తెలంగాణ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి (BRS) నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం రేపుతున్నాయి. తనను, BRS అధినేత కేసీఆర్ను విడదీసేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని ఆమె చేసిన వ్యాఖ్యలు...
కూకట్పల్లి హౌసింగ్ బోర్డు (KPHB) పరిధిలో పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. పక్కా సమాచారం ఆధారంగా KPHB పోలీసులు ఎన్ఐజీ కాలనీ 35/2వ ఇంటిపై దాడిచేసి ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు....
తెలంగాణ ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక “గద్దర్ సినిమా అవార్డులు” తాజాగా ప్రకటించగా, అవార్డు ఎంపికలు పూర్తిగా పారదర్శకంగా జరిగాయని జ్యూరీ ఛైర్పర్సన్ జయసుధ వెల్లడించారు. ఈ అవార్డులు నటీనటులకు, సినీ సాంకేతిక నిపుణులకు కొత్త ఉత్తేజాన్ని...