 
												 
																									 
												 
																									 
												 
																									 
												 
																									 
												 
																									 
											 
											దశాబ్దాల కల.. ఎట్టకేలకు సాకారమైంది. దేశంలోని రెండు అతిపెద్ద నగరాలైన బెంగళూరు – ముంబై మధ్య కొత్త సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు సర్వీస్ కు కేంద్ర రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. గత 30...
ఆసియా కప్ 2025 ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై భారత్ ఘనవిజయం సాధించిన తర్వాత, దేశవ్యాప్తంగా సంబరాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ విజయాన్ని మరింత ప్రత్యేకంగా మార్చిన ఘటన – టీమిండియా యువ క్రికెటర్ తిలక్...
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఐపీఎస్ అధికారుల బదిలీల్లో కీలకంగా మారిన ఘటన – టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ను హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్గా నియమించడం. కానీ తన కొత్త బాధ్యతలు...
 
															 
															 
																															చైనా ప్రపంచాన్ని మళ్లీ అబ్బురపరిచింది. అత్యంత క్లిష్టమైన భౌగోళిక ప్రాంతాల్లో నిర్మాణాలు సాధ్యమయ్యేలా చేసి, గుయిజౌ ప్రావిన్స్లో ప్రపంచంలోనే అతి ఎత్తైన వంతెనను నిర్మించింది. ఈ వంతెన పేరే – హువాజియాంగ్ గ్రాండ్ కాన్యన్ బ్రిడ్జ్....
ఉత్తర్ ప్రదేశ్లో ‘ఐ లవ్ మహమ్మద్’ అనే ప్లకార్డుల ప్రదర్శన కారణంగా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా కాన్పూర్లో ప్రారంభమైన ఈ ప్రదర్శనపై కొన్ని హిందూ సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం...
భారత వాయుసేనలో మిగ్-21 ఫైటర్ జెట్ శకం ముగిసింది. 62 ఏళ్లుగా దేశ రక్షణలో కీలక పాత్ర పోషించిన ఈ యుద్ధవిమానానికి ఐఏఎఫ్ ఘనంగా వీడ్కోలు పలికింది. చివరి రైడ్ను పూర్తి చేసినది మహిళా స్క్వాడ్రన్...
పాకిస్థాన్, పేరుకే ప్రజాస్వామ్య దేశం. కానీ ప్రాక్టికల్గా పాలనలో ఆర్మీ పాత్ర ఎంతో ప్రధానమని గమనించాలి. తాజాగా, పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఈ విషయాన్ని స్పష్టంగా అంగీకరించారు. ఆయన తెలిపారు, “మా దేశంలో...
తెలంగాణలో యువతలో నైపుణ్యాలను పెంచి, ఉద్యోగ అవకాశాలను సులభతరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ దిశలో, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల (ATC) ఏర్పాట్లను ముందుకు తెచ్చారు. ఈ క్రమంలో, 65 ATC...
ఈ మధ్యకాలంలో నాణ్యమైన వస్తువులు కనడం కష్టం అయ్యింది. నీరు, పాలు, నూనెలు, అల్లం-వెల్లుల్లి పేస్టులు ఇలా అన్ని రకాల వస్తువులలో కల్తీలు ఎక్కువయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో, మనం తాగే పాలు సురక్షితమైనవేనా అని తెలుసుకోవడం...
భారత దేశ సరిహద్దుల్లో చైనా మరియు పాకిస్తాన్ నుంచి పెరుగుతున్న ముప్పును దృష్టిలో ఉంచుకుని, భారత ఆర్మీ వాయు రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా, తాజాగా రూ. 30,000 కోట్ల వ్యయంతో...