ఆంధ్రప్రదేశ్లోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) పీయూసీ ప్రవేశాల దరఖాస్తుల గడువును జూన్ 10 సాయంత్రం 5:00 గంటల వరకు పొడిగించినట్లు అడ్మిషన్ కన్వీనర్ డా. అమరేంద్ర కుమార్ తెలిపారు. 2024-25...
తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరిట సినీ అవార్డులు ప్రకటించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు సినీనటుడు ఆర్.నారాయణమూర్తి. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన, “తెలంగాణ ప్రభుత్వం సినిమా పరిశ్రమను గౌరవిస్తూ గొప్ప అడుగు వేసింది....
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విషయంలో మరోసారి షాక్ ఇచ్చారు. జూన్ 4, 2025 నుంచి స్టీల్ మరియు అల్యూమినియం దిగుమతులపై టారిఫ్ను 25 శాతం నుంచి 50 శాతానికి పెంచనున్నట్లు ఆయన ప్రకటించారు....
ప్రమాదమని తెలిసినా, వయసుతో సంబంధం లేకుండా పొగాకు ఉత్పత్తుల వినియోగం రోజురోజుకూ పెరిగిపోతోంది. సరదాగా మొదలైన ఈ అలవాటు క్రమంగా వ్యసనంగా మారి, అనేక మంది ప్రాణాలను బలిగొంటోంది. యువత ఈ మహమ్మారి మత్తులో చిక్కుకుని...
ప్రముఖ యూట్యూబర్ బయ్యా సన్నీయాదవ్ను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అదుపులోకి తీసుకున్నట్లు వస్తున్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. పాకిస్థాన్ టూర్కు వెళ్లిన సన్నీయాదవ్ ఆచూకీపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సన్నీ తండ్రి...
హైదరాబాద్లోని HITEXలో ఈ సాయంత్రం జరగనున్న ‘మిస్ వరల్డ్-2025’ ఫినాలే కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ నటీనటులు...
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘ఖలేజా’ సినిమా రీరిలీజ్కు ప్రేక్షకుల నుంచి అభూతపూర్వమైన స్పందన లభిస్తోంది. ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో, పాత సినిమాల రీరిలీజ్లపై...
హైదరాబాద్లోని గుల్జార్ హౌస్లో సంభవించిన అగ్నిప్రమాదం బాధితులు అధికారుల నిర్లక్ష్యంపై సంచలన ఆరోపణలు చేశారు. ఘటన జరిగిన వెంటనే ఉదయం 6:12 గంటలకు అంబులెన్స్ మరియు ఫైర్ సర్వీస్లకు ఫోన్ చేసినప్పటికీ, సిబ్బంది 6:45 గంటలకు...
హాలీవుడ్లోని ప్రముఖ నటి లొరెట్టా స్విట్ (87) అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. క్లాసిక్ టీవీ షో ‘M*A*S*H’లో మేజర్ మార్గరెట్ పాత్ర ద్వారా ఆమె ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఈ షోలో ఆమె నటనకు రెండు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు మెల్లగా పెరుగుతున్న నేపథ్యంలో, ఏలూరు జిల్లా కలెక్టరేట్లో నలుగురు ఉద్యోగులకు కొవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. ఈ ఉద్యోగుల్లో ఒక మహిళ కూడా ఉన్నారు. వీరందరినీ హోమ్...