ఆంధ్రప్రదేశ్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) అమలుకు కేంద్ర ప్రభుత్వం మరో రూ.1,136 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నిధుల్లో మెటీరియల్ కాంపోనెంట్, పరిపాలన ఖర్చుల కోసం సంబంధిత...
గాజా పట్టణంపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కేవలం 24 గంటల వ్యవధిలో 95 మంది పాలస్తీనియన్లు మృతిచెందినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో మరో 440 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. ఈ ఘటనలు...
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’లో ఆయన పోషించిన ‘రుద్ర’ పాత్ర గురించి నటుడు, నిర్మాత మంచు విష్ణు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సినిమాలోని వివిధ పాత్రలను ప్రభాస్కు వివరించగా,...
ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కాం డబ్బులను 2024 ఎన్నికల సమయంలో ఓట్ల కొనుగోలుకు వినియోగించినట్లు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) దర్యాప్తులో ఆధారాలు లభించినట్లు సమాచారం. హైదరాబాద్ కేంద్రంగా ఈ అవినీతి దందా జరిగినట్లు తెలుస్తోంది....
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం కోసం మెట్ల మార్గంలో ప్రయాణించే భక్తులకు దివ్యదర్శన టోకెన్ల జారీ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పక్కా ఏర్పాట్లు చేస్తోంది. రేపు (జూన్ 6, 2025) సాయంత్రం 5 గంటల...
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘RT76’ ఈ రోజు హైదరాబాద్లో ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ప్రముఖ దర్శకుడు కిషోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, సుధాకర్ చెరుకూరి నిర్మాతగా...
హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఈ నెల 8వ తేదీన జరగనున్న చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను...
హైదరాబాద్ నగరవ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ కొనసాగుతోంది. ఈ పంపిణీలో భాగంగా మూడు నెలలకు సరిపడా సన్న బియ్యంతో పాటు, ఒక్కో రేషన్ కార్డుపై 5 కిలోల గోధుమలను కూడా అందిస్తున్నట్లు...
హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కఠిన చర్యలు చేపడుతోంది. అల్వాల్ ప్రాంతంలో మూడు అక్రమ భవనాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. చిన్నరాయన చెరువు...
భారతదేశంలో కరోనా కేసులు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 564 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,866కు చేరుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య...