భోపాల్లో హృదయవిదారక ఘటన: నీట్ పరీక్ష ఆన్సర్ కీ చూసి నిరాశలో మునిగిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చెందిన నిఖిల్ ప్రతాప్ రాథోర్ (18) అనే విద్యార్థి, 12వ తరగతి బోర్డు...
హైదరాబాద్ నగరంలోని నాలాలు, నీటి వనరులపై ఆక్రమణలను తొలగించేందుకు హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ఏజెన్సీ) కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. రాబోయే నాలుగు నెలల పాటు నగరంలోని నాలాలపై...
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు భారత్తో ఈ నెల 20 నుంచి స్వదేశంలో జరిగే ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కోసం తమ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ 2025-2027 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా...
హైదరాబాద్లోని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ (టీఏఎస్) రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించిన ముఖ్యమైన భాగాల తయారీని త్వరలో ప్రారంభించనుంది. ఈ విషయంలో టీఏఎస్, ఫ్రాన్స్కు చెందిన డసో ఏవియేషన్ సంస్థతో ఒక ముఖ్యమైన ఒప్పందం కుదుర్చుకుంది....
పురుషులు సాధారణంగా మహిళల కంటే ఎత్తుగా ఉండటానికి ప్రధాన కారణం జన్యుశాస్త్రం (జెనెటిక్స్) మరియు హార్మోన్ల పాత్ర. పురుషులలో టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది, ఇది ఎముకల పెరుగుదల మరియు శరీర వృద్ధిని...
గద్వాల జిల్లాలోని పెద్దధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ కోసం రైతుల భూములను కబ్జా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఈ క్రమంలో రైతులపై దాడులు చేయడం అమానుషమని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం...
టాలీవుడ్లో ‘జై చిరంజీవ’, ‘శివం భజే’ వంటి సినిమాల్లో విలన్ పాత్రలతో మెప్పించిన నటుడు అర్బాజ్ ఖాన్ 57 ఏళ్ల వయస్సులో తండ్రి కాబోతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడిగా సినీ రంగంలోకి...
ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ పరీక్షల నిర్వహణపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక సూచనలు చేశారు. అభ్యర్థుల డిమాండ్లను ప్రభుత్వం తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని ఆమె కోరారు. రేపటి నుంచి పరీక్షలు నిర్వహించడం సరికాదని అభ్యర్థులు చెబుతున్నారని,...
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ‘సిందూర్’ మొక్కను నాటారు. ‘ఏక్ పేడ్ మాకే నామ్’ కార్యక్రమం రెండో దశలో భాగంగా దేశవ్యాప్తంగా 10 కోట్ల మొక్కలు...
వియత్నాంలో జరిగిన ఒక దుర్ఘటనలో తెలంగాణకు చెందిన ఓ యువ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్కు చెందిన అర్షిద్ అష్రిత్ (21) వియత్నాంలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం...