బంగారం ధరలు ఈ రోజు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. తెలుగు రాష్ట్రాల్లోని బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.280 తగ్గి రూ.97,690 వద్ద నమోదైంది. అదే విధంగా, 22 క్యారెట్ల...
అమరావతి: అమరావతిపై సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలను వైసీపీకి, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఆయన...
హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ రాత్రి 10 గంటలలోపు వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. మెదక్, నాగర్కర్నూల్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, జయశంకర్...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం (ఈసీ)పై తీవ్ర ఆరోపణలు చేశారు. మహారాష్ట్రతో సహా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని, ఈ విషయంలో తాను లేవనెత్తిన ప్రశ్నలకు ఈసీ...
సన్నీ డియోల్ హీరోగా తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని తీసిన యాక్షన్ సినిమా ‘జాట్’ ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం భారత్లో నంబర్-1 స్థానంలో ట్రెండ్ అవుతోందని చిత్ర బృందం...
హైదరాబాద్: తెలంగాణ క్యాబినెట్ విస్తరణలో తమ సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ మాదిగ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్, కవ్వంపల్లి సత్యనారాయణ, మందుల సామేల్,...
హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో రేపు మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని చేప ప్రసాదం నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే దేశంలోని...
తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో, ముగ్గురు కొత్త మంత్రుల పేర్లు బయటికి వచ్చాయని సమాచారం. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాల సామాజిక వర్గం నుంచి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాదిగ...
న్యూఢిల్లీ, జూన్ 7, 2025: భారత ప్రభుత్వం తొలిసారిగా డిజిటల్ విధానంలో జనగణన చేపట్టనున్నట్లు ప్రకటించింది. 2027 మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా జనగణన ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈసారి జనగణనతో పాటు కులగణన కూడా...
తెలుగు రాష్ట్రాల్లో విషాదకర ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని పెన్నా నదిలో ఈతకు వెళ్లిన తండ్రి మనోహర్ (40) మరియు అతని కుమారుడు జోయల్ (16) నీటిలో మునిగి మరణించారు. అదే...