తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ఈ సారి అసాధారణంగా ముందుగానే ప్రవేశించాయి. రాష్ట్ర ఏర్పాటైన 2014 తర్వాత తొలిసారిగా ఇంత త్వరగా, అంటే మే నెలలోనే రుతుపవనాలు తెలంగాణను తాకినట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. గత పదేళ్లలో...
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మాన్సూన్ తొలిరోజైన సోమవారం రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదైంది. నెలంతా కురవాల్సిన వర్షం ఒక్క రోజులోనే కురిసింది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, ముంబైలోని కొలబా ప్రాంతంలో 295...