భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ కవిత వ్యవహారంపై ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత తీరు సరైనది కాదని, ఆమె చేసిన వ్యాఖ్యలు...
వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ వాయుగుండం పారాదీప్కు తూర్పు ఈశాన్య దిశగా 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని...