బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తన సొంత పార్టీపై షాకింగ్ వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ ఖరారు చేస్తుందని ఆయన ఆరోపించారు. గత ఎన్నికల్లోనూ ఇదే తరహా వైఖరి...
ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ, గుంటూరు నగరంతో పాటు గుంటూరు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో గురువారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఈ...