నైజీరియాలోని మోక్వా సిటీని భారీ వరదలు ముంచెత్తడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ప్రాకృతిక విపత్తులో సుమారు 700 మంది మరణించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు 200కు పైగా మృతదేహాలను గుర్తించినట్లు సమాచారం, అయితే...
గత మూడు రోజులుగా ఈశాన్య భారతదేశ రాష్ట్రాలైన మిజోరం, అస్సాం, మణిపుర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్లలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలు మరియు కొండచరియలు విరిగిపడటం వల్ల దాదాపు...