సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక మార్పులు అమలు చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న స్టేషన్ అభివృద్ధి, ఆధునీకరణ పనులను దృష్టిలో...
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) సంక్రాంతి పండుగలో ప్రయాణికులకు పెద్ద ఊరటనిచ్చే విధంగా స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి తెలంగాణ, ఏపీలోని వివిధ జిల్లాలకు 5,500 పైగా బస్సులు...