ఆంధ్రప్రదేశ్లో రైల్వే ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడుతున్నాయి. కేంద్రం సహకారంతో, రాష్ట్రంలోని పలు రైల్వే స్టేషన్లకు కొత్త రైళ్ల హాల్టింగ్ సౌకర్యాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, సోంపేట, బారువ్ స్టేషన్లలో అమృత్భారత్, పూరి ఎక్స్ప్రెస్...
సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వరకు ప్రతిరోజూ ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే మంచి వార్త ఇచ్చింది. ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నందున, అత్యంత ప్రజాదరణ పొందిన దురంతో ఎక్స్ప్రెస్కు మార్పులు చేయాలని...