తెలుగు రాష్ట్రాలకు జీవనాధారమైన గోదావరి నదిలో భిన్నమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో గోదావరిలో నీటి లేకపోవడం, దిగువ ప్రాంతాల్లో భారీ వరదలు వచ్చేయడం రాష్ట్ర ప్రజలను కలవరపెడుతోంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఎగువ ప్రాంతం...
లాభాల ఆశ చూపిస్తూ జూదం పేరుతో మోసాలకు పాల్పడిన గ్యాంగ్ను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘షైన్వెల్ ఎంటర్ప్రైజెస్’ పేరుతో వాట్సప్ గ్రూపులు ఏర్పాటుచేసిన నిందితుడు నాగేశ్ అనే వ్యక్తి, గుర్రపు పందేల పేరుతో దేశవ్యాప్తంగా...