హైదరాబాద్కి కీలకంగా ఉండే హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ జలాశయాల్లో నీటిమట్టం భారీగా పెరుగుతోంది. ఇటీవల కురిసిన వరుస వర్షాల కారణంగా ఈ జలాశయాల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. హిమాయత్సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,790 అడుగులు కాగా.....
టాలీవుడ్లో విలక్షణ పాత్రలకు ప్రాధాన్యం ఇచ్చే హీరోయిన్ అనుష్క శెట్టి మరోసారి భారీ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఘాటి’ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ట్రైలర్లో అనుష్క పవర్ఫుల్...