తెలంగాణలో రాజకీయం వేడెక్కుతుంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ కీలకంగా అడుగులు వేస్తోంది. గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ డైరెక్షన్తో కేటీఆర్, హరీశ్ రావు కలిసి మైదానంలోకి దిగారు. డివిజన్ల వారీగా సమావేశాలు, క్యాడర్ను...
హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, కొత్తగా బాధ్యతలు చేపట్టిన సీపీ వీసీ సజ్జనార్ వాహనదారులకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ప్రత్యేకించి క్యాబ్, ఆటో, బైక్ టాక్సీ డ్రైవర్ల నిర్లక్ష్యాన్ని...