హైదరాబాద్: క్రిమినల్ కేసుల్లో అరెస్టై 30 రోజులు జైలులో ఉంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పదవులు కోల్పోవాలని కేంద్రం తీసుకొచ్చిన కొత్త బిల్లుపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఈ బిల్లుపై తనకో చిన్న “చిలిపి సందేహం”...
వరంగల్ మామునూరు విమానాశ్రయ విస్తరణ పనులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియకు ఊపందింది. రైతుల భూములకు ప్రభుత్వం ఎకరానికి రూ.1.20 కోట్ల చొప్పున పరిహారం అందించింది. ఇప్పటి వరకు 48 మంది రైతుల ఖాతాల్లో రూ.34 కోట్లు...