హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టు ఆదేశాలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపే పరిణామాలు జరుగుతున్నాయి. BRS నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ యాక్షన్ మొదలుపెట్టారు. తాజాగా ఐదుగురు ఎమ్మెల్యేలకు...
ఈ వర్షాకాలంలో గోదావరి నది నుంచి భారీగా జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయి. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల ద్వారా దాదాపు 1,300 టీఎంసీల నీరు సముద్రం పాలైనట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 13 లక్షల క్యూసెక్కుల...