తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలతో పాటు మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతోంది. వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా కొంతమంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక...
వినాయక చవితి నిర్వహణపై ప్రజల్లో కొంత గందరగోళం నెలకొంది. ఈ నెల 22, 23 తేదీల్లో అమావాస్యలు రావడంతో చవితి ఏ రోజు జరపాలో అనేక సందేహాలు వచ్చాయి. దీనిపై షాద్నగర్ వేదపండితులు స్పష్టతనిచ్చారు. వారి...